The Raja Saab: నేటి నుంచి ‘ది ఓల్డ్ రాజా సాబ్’ సీన్స్.. నిర్మాత కీలక ప్రకటన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఏర్పాటు చేసిన ‘థాంక్యూ మీట్’లో నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమా వసూళ్లపై విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. “మేము మొదటి రోజు 100 కోట్లు వస్తాయని అంచనా వేశాం. కానీ ప్రపంచవ్యాప్తంగా అందిన సమాచారం ప్రకారం 112 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెక్కలను సేకరించి ప్రచురించడానికి కొంచెం సమయం పట్టినప్పటికీ, ఈ స్థాయి విజయం మాకు చాలా సంతోషాన్నిచ్చింది” అని తెలిపారు.
READ ALSO: Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
ఈ సినిమా కేవలం మాస్ ఆడియన్స్కే కాకుండా, ఫ్యామిలీలకు కూడా బాగా నచ్చుతోందని ఆయన పేర్కొన్నారు. “ఇది హారర్ ఫాంటసీ మూవీ కావడంతో పిల్లలు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున థియేటర్లకు వస్తున్నారు. అక్కడక్కడా మిక్స్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ, ఓవరాల్గా ఫ్యామిలీ ఆడియన్స్ నుండి వస్తున్న రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. ఈ జోరు సంక్రాంతి వరకు ఇలాగే కొనసాగుతుందని మేము ఆశిస్తున్నాము” అని ఆశాభావం వ్యక్తం చేశారు.
అభిమానులకు ఒక ముఖ్యమైన ప్రకటన చేస్తూ.. సినిమాలో ఒక సాంకేతిక సమస్య వల్ల మిస్ అయిన సీన్ల గురించి ఆయన వివరించారు. సర్వర్ డౌన్ అవ్వడం వల్ల సుమారు 4 నిమిషాల నిడివి గల క్యూ క్లీనప్ అవుట్పుట్ సకాలంలో రాలేదు. కొన్ని చిన్న చిన్న కరెక్షన్లతో కూడిన ఆ 4 నిమిషాల కంటెంట్ను నిన్న రాత్రి మరియు ఈరోజు తెల్లవారుజామున థియేటర్లకు పంపాము. క్యూబ్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత, ఈ కంటెంట్ నేరుగా థియేటర్లలో అందుబాటులోకి వస్తుంది. ప్రభాస్ మాస్ యాక్షన్ సినిమాలతో పాటు ఇలాంటి వైవిధ్యమైన ఫాంటసీ సినిమాలను కూడా అభిమానులు ఆదరిస్తున్నందుకు ఆయన మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలిపారు.
READ ALSO: Reliance Jio IPO: స్టాక్ మార్కెట్ను షేక్ చేయడానికి వస్తున్న ముఖేష్ అంబానీ ..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?