Vegetables- Fruits Price: సామాన్యులను బెంబేలెత్తిస్తున్న పండ్లు, కూరగాయల ధరలు..
- ప్రజలను బెంబేలెత్తిస్తున్న పండ్లు.. కూరగాయల ధరలు
- గత వారం రోజుల్లో రెండింతలు పెరిగిన చాలా కూరగాయల ధరలు
- పండ్ల ధరలు కూడా రెట్టింపు
- 11 శాతం పెరిగిన పప్పుల ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెరుగుతున్న పండ్లు, కూరగాయల ధరలు సామాన్య ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. గత వారం రోజుల్లో చాలా కూరగాయల ధరలు రెండింతలు పెరిగాయి. వాటితో పాటు పండ్ల ధరలు కూడా దాదాపు రెట్టింపు అయ్యాయి. ఈ క్రమంలో.. పండ్లు, కూరగాయలకు ప్రజలు భారీ ధరలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇవే కాకుండా.. పప్పుల ధరలు కూడా దాదాపు 11 శాతం పెరిగాయి.
AP News: ఏపీ గవర్నర్ సెక్రటరీగా హరి జవహర్ లాల్.. ఆర్టీసీ ఎండీగా డీజీపీకి అదనపు బాధ్యతలు
Also Read
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- KTR: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు, గులాబీ జెండా ఎగరడం ఖాయం
ఎండల తీవ్రత కారణంగా పొలాల్లోని కూరగాయలు మార్కెట్లకు చేరడం లేదు. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో కూరగాయల పంటలకు భారీ నష్టం వాటిల్లడంతో మార్కెట్కు కూరగాయల రాక తగ్గింది. అంతే కాదు ఎండ వేడిమికి మార్కెట్లోని కూరగాయలు త్వరగా పాడైపోతున్నాయి. ఇందులో టమాటా, పొట్లకాయ, సీజనల్ కూరగాయలు ఉన్నాయి. గత వారం రోజులుగా కూరగాయల ధరలు 50 శాతానికి పైగా పెరిగాయి.
Varalaxmi Sarathkumar: అల్లు అర్జున్ కు పెళ్లి కార్డు అందించిన కాబోయే భార్యాభర్తలు..
ఎండల ప్రభావంతో పండ్ల ధరలు కూడా ఆకాశాన్నంటాయి. యాపిల్, మామిడి, దానిమ్మ, బొప్పాయి, పుచ్చకాయ, సీతాఫలం, నిమ్మకాయ, కొబ్బరి నీళ్ల వంటి పండ్ల ధరలు 25 నుంచి 30 శాతం పెరిగాయి. కానీ.. కూరగాయలు అత్యంత ఖరీదైనవిగా మారాయి. ఢిల్లీలోని ఆజాద్పూర్ మండిలో క్యాప్సికం హోల్సేల్ ధర కిలో రూ.100కి చేరుకుంది. కిలో రూ.25-30కి లభించే లఫ్ఫా కిలో రూ.50 నుంచి రూ.60కి అందుబాటులోకి రాగా, రూ.20 నుంచి రూ.25కి లభించే పొట్లకాయ కిలో రూ.50కి రెండింతలు పెరిగింది.
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
KTR: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు, గులాబీ జెండా ఎగరడం ఖాయం
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..