Bhatti Vikramarka: నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కొనసాగుతున్న భట్టి పాదయాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 88వ రోజు ప్రారంభమైంది. దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండలం గుమ్మడవల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఈరోజు నాగార్జునసాగర్ నియోజకవర్గంలోకి చేరుకొనుంది. రెండు రోజుల పాటు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగనుంది.
Read Also : Jharkhand : చనిపోయిన బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. చిన్నారిని మంటలో పడేసిన ఆస్పత్రి సిబ్బంది
Also Read
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
- CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
- 6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
- Trump-Iran: ఇరాన్ చర్చలు కోరింది.. రేపు దోహాలో కీలక భేటీ అంటూ ట్రంప్ ప్రకటన
నాగార్జునసాగర్ నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన భట్టి విక్రమార్కకు నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఘనంగా స్వాగతం పలికారు. గుర్రంపోడు మండలం పాల్వాయి శివారులోని లక్ష్మీనారాయణ రైస్ మిల్లులో పనిచేస్తున్న కూలీలను సీఎల్పీ నేత కలిశారు. రైస్ మిల్లులో పని చేస్తున్న వారి కష్టాలను, ఇబ్బందులను భట్టి విక్రమార్క అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్లులో బస్తాలు ఎత్తేందుకు వాడే కొండి అనే పరికరాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పరిశీలించారు. వచ్చే కూలీ డబ్బులతో కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా ఉందని రైస్ మిల్లు కూలీలు సీఎల్పీ నేతకు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాలాంటి వారికి ఉయోగపడే సంక్షేమ పథకాలను అమలు చేయాలని వారు కోరారు.
Read Also : Telangana 2k run: తెలంగాణ వ్యాప్తంగా 2కే రన్.. పోలీస్ శాఖ అధ్వర్యంలో కార్యక్రమం
నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని ప్రజలతో మాట్లాడిన భట్టి విక్రమార్క.. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. తప్పకుండా అన్ని వర్గాలకు తాము అండగా ఉంటామని ఆయన హామి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తీరు వల్లే అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే ప్రజా పాలనను అందిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.
తాజావార్తలు
-
CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
CBSE స్టూడెంట్స్కు రిలీఫ్.. 10వ క్లాస్కు కొత్త రూల్ లేదు.!
-
CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
Cleaning Tips: ఇల్లాళ్లకు స్మార్ట్ కిచెన్ ఐడియాస్.. వంటగదిని క్లీన్గా ఉంచే 12 అదిరిపోయే చిట్కాలు!
ట్రెండింగ్
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!