Jharkhand : చనిపోయిన బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. చిన్నారిని మంటలో పడేసిన ఆస్పత్రి సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand : జార్ఖండ్లోని గర్వా జిల్లాలో సభ్య సమాజం సిగ్గుపడే వార్త తెరపైకి వచ్చింది. ప్రసవ నొప్పి రావడంతో ఒక మహిళ ఆ ప్రాంతంలోని మజియాన్ సిహెచ్సి ఆసుపత్రిలో చేరింది. అక్కడ ఆమె చనిపోయిన బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కుటుంబం చిన్నారి అంత్యక్రియలకు సిద్ధం చేయడం ప్రారంభించింది. కుటుంబ సభ్యులు పిల్లల మృతదేహాన్ని అడగడంతో ఆస్పత్రి సిబ్బంది చెప్పినది విని షాక్ తిన్నారు.
Read Also:Telangana 2k run: తెలంగాణ వ్యాప్తంగా 2కే రన్.. పోలీస్ శాఖ అధ్వర్యంలో కార్యక్రమం
Also Read
- CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
నిజానికి ఆ చిన్నారి మృతదేహాన్ని ఆస్పత్రి ఆవరణలో కాలుతున్న చెత్తలో పడేశారు. ఇది విన్న బంధువులు ఆస్పత్రి సిబ్బందితో గొడవకు దిగారు. అక్కడ తోపులాట జరిగింది. సమాచారం అందిన వెంటనే ఎస్డిఎం ఆదేశాల మేరకు పోలీస్ ఇన్స్పెక్టర్ రాజీవ్ కుమార్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ కమలేష్ కుమార్ మహతో మహిళా పోలీసులతో కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు. ఏఎన్ఎం మంజు కుమారి, నిర్మల కుమారి, మంత్రసాని దౌలత్ కున్వర్లను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది.
Read Also:Student Suicide: కృష్ణా జిల్లాలో యువతి ఆత్మహత్య.. ఫోన్ చెక్ చేస్తే షాకింగ్ ట్విస్ట్
వివరాల్లోకి వెళితే.. పాలము జిల్లాలోని రాజ్హారాలోని లాలాహె గ్రామానికి చెందిన మన్దీప్ విశ్వర్మ భార్యకు అకస్మాత్తుగా ప్రసవ నొప్పి వచ్చింది. అనంతరం హుటాహుటిన సీహెచ్సీ రెఫరల్ ఆస్పత్రిలో చేర్పించారు. ANM ఆమెకు ప్రసవం చేయగా మహిళ చనిపోయిన బిడ్డకు జన్మనిచ్చింది. ఏఎన్ఎం నిర్మల కుమారి, మంజు కుమారిలు ఆమెకు చికిత్స అందించారు. ఈ విషయం తెలిసిన బంధువులు అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. అయితే దై దౌలత్ దేవి చనిపోయిన చిన్నారిని చెత్త పారవేయడానికి ఉద్దేశించిన లోతైన ట్యాంక్లో కాలుతున్న చెత్తలో పడేసిందని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ఆసుపత్రి నిర్లక్ష్యంగా బిడ్డను మంటలో పడేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ సిగ్గుమాలిన చర్యపై మొత్తం ఆసుపత్రిలో పెద్ద దుమారం చెలరేగింది. ప్రసవం అయిన తర్వాత మమ్మల్ని అడగకుండా కాలిపోతున్న చెత్తకుప్పలో చనిపోయిన బిడ్డను విసిరినట్లు మహిళకు చికిత్స చేసిన ఇద్దరు ANM లు కూడా అంగీకరించారు.
తాజావార్తలు
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!