PM Modi: మోడీ చేసిన ఒక్క ప్రకటనతో దూసుకుపోయిన మార్కెట్..
- సరిగ్గా 5 రోజుల తర్వాత దేశం 77వ స్వాతంత్ర్య దినోత్సవం
- ఇప్పటి నుంచే ప్రారంభమైన వేడుకలు
- ప్రతి ఇంటిలో త్రివర్ణ పతాకం ఎగరేయాలని ప్రధాని ప్రకటన
- ఒక్కసారిగా పెరిగిన పతకాల విక్రయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సరిగ్గా 5 రోజుల తర్వాత దేశం 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనుంది. అటువంటి పరిస్థితిలో.. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారాన్ని నిర్వహించాలని దేశ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు స్వాతంత్య్ర దినోత్సవం దగ్గర పడిందని, ప్రతి ఇంటిలో త్రివర్ణ పతాకం ఎగరేయాలని కోరారు. ప్రధాన మంత్రి కూడా తన ప్రొఫైల్ పిక్చర్ని కూడా మార్చాలన్నారు. త్రివర్ణ పతాకంతో సెల్ఫీలు పంపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రకటన ప్రభావంతో త్రివర్ణ పతాకాల విక్రయాలు 60-70 శాతం పెరిగాయి.
Also Read
- Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
- Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
ప్రధాని విజ్ఞప్తి కారణంగా మార్కెట్ వృద్ధి..
చాలా చోట్ల కార్యక్రమాలు 2-3 రోజుల ముందుగానే ప్రారంభమవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆగస్టు 15కి వారం నుంచి పది రోజుల ముందు త్రివర్ణ పతాకాలు, వాటికి సంబంధించిన వస్తువుల విక్రయాలు పెరుగుతాయి. గత 3-4 రోజుల్లో త్రివర్ణ వస్తువుల విక్రయాలు 60-70 శాతం పెరిగాయి. ఇప్పుడు నిన్న ప్రధాని మోడీ మళ్లీ ‘హర్ ఘర్ తిరంగ అభియాన్’ను అమలు చేయాలని విజ్ఞప్తి చేయడంతో దాని ప్రభావం ఒక్కరోజులోనే 90 శాతం పెరిగింది. ప్రధానమంత్రి ఒక వారం ముందే ఈ విజ్ఞప్తిని చేసి ఉంటే, మరింత మార్కెట్ మరింత దూసుకుపోయేదని తయారీ దారులు అభిప్రాయపడుతున్నారు. దేశం నలుమూలల నుంచి ఆర్డర్లు వస్తుండగా, విదేశాల నుంచి కూడా త్రివర్ణ పతాకానికి ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు. భారతదేశం వెలుపల ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తదితర దేశాలకు కూడా పంపుతున్నట్లు చెప్పారు.
సదర్ బజార్లో ఓ వ్యాపారి మాట్లాడుతూ.. “మోడీ ప్రకటన తర్వాత ఆర్డర్లు పెరిగాయి. చాలా ప్రాంతాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. నిన్న మోడీ విజ్ఞప్తి తర్వాత..మార్కెట్ మరింత ఊపందుకుంది. సమయం లేని కారణంగా నిన్న చాలా ఆర్డర్లు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ప్రధాని విజ్ఞప్తి ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. ప్రతి ఇంటిపై జెండా ఎగురుతోంది.” అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
-
Himanshi Khurana Murder: కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య కేసులో కీలక పరిణామం.. 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్
-
Adnan Sami: ఆరు నెలలే బ్రతుకుతానన్నారు.. తండ్రికిచ్చిన మాటకోసం 110 కిలోలు తగ్గినా: అద్నాన్ సమి
-
TVS Apache RTR 160 Price Hike: టీవీఎస్ Apache RTR 160 ధర పెంపు.. 2V, 4V కొత్త ధరలు, పూర్తి వివరాలు ఇవే!
-
World Tribal Day 2026: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. గిరిజనులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!