RTC Bus: పరిహారం చెల్లించకపోవడంతో ఆర్టీసీ బస్ సీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RTC Bus: తమిళనాడు రాష్ట్రంలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. కోయంబత్తూరులో ప్రమాదానికి కారణమై పూర్తి పరిహారం చెల్లించకపోవడంతో రెండోసారి ప్రభుత్వ బస్సును సీజ్ చేశారు. కోయంబత్తూరు పొల్లాచ్చి జమీన్ ఉత్తుకుళికి చెందిన మహాలింగం. ఇతని కుమారుడు సతీష్ (24). బీఏ పట్టభద్రుడైన అతడు కోయంబత్తూరులోని శరవణంపట్టి ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో 2018లో ఉక్కడం సిగ్నల్ దగ్గర బైక్ పై వెళుతుండగా సతీష్ వెనుకే వస్తున్న ప్రభుత్వ బస్సు ఢీకొని తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ విభాగం పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో, సతీష్ కుటుంబం నష్టపరిహారం కోరుతూ కోయంబత్తూరు జిల్లా అదనపు కోర్టులో కేసు వేసింది. 2019లో కేసును విచారించిన న్యాయమూర్తి సతీష్ కుటుంబానికి రూ.12 లక్షల ప్రమాద పరిహారం చెల్లించాలని ఆదేశించారు.
Read Also: Love Marriage : బిడ్డ టీచరు.. తండ్రి ప్రొఫెసర్.. పరువు పోతుందని అంత పని చేశాడు
Also Read
- Hyderabad: పరారీలో "గోల్డ్ మ్యాన్" .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
కానీ తమిళనాడు ప్రభుత్వ రవాణా సంస్థ ప్రమాదానికి తగిన పరిహారం ఇవ్వకపోవడంతో వడ్డీతో కలిపి 16 లక్షలు చెల్లించాలని మళ్లీ కోర్టులో కేసు వేశారు. కేసును విచారించిన న్యాయమూర్తి బాధితురాలి కుటుంబానికి రూ.16 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. పరిహారం చెల్లించకపోవడంతో గత జనవరిలో కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ బస్సును సీజ్ చేశారు. ఈ కేసులో రాష్ట్ర రవాణా సంస్థ అధికారులు 7.40 లక్షల పరిహారం చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని నెల రోజుల్లో చెల్లిస్తామని రవాణా సంస్థ అధికారులు తెలిపారు. అయితే నెల రోజులు గడుస్తున్నా సొమ్ము చెల్లించకపోవడంతో మళ్లీ రెండోసారి అదే ప్రభుత్వ బస్సును సీజ్ చేయడం గమనార్హం.
Read Also: Drugs Price : ఫార్మా కంపెనీల ‘మందు’పాతర.. ఏప్రిల్ 1న విడుదల
తాజావార్తలు
-
Explainer: చరిత్రలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద దాడి..41ఏళ్ల తర్వాత బయటపడ్డ కనిష్క విమాన పేలుడు నిజం!
-
Explainer: ఎవరు భారతీయులో తేల్చేది ఎవరు? పాస్పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ ఉన్నంతమాత్రానా ఇండియన్స్ అవ్వలేమా?
-
Hyderabad: పరారీలో “గోల్డ్ మ్యాన్” .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
-
Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
-
Earphones: రోజూ ఇయర్ఫోన్స్ వాడుతున్నారా? ఎంతసేపు వింటే సురక్షితం..?
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..