World Cup 2023: టీమిండియా కెప్టెన్ టాస్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడు.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరల్డ్ కప్ 2023లో భాగంగా నిన్న భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి సెమీస్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా.. మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో 398 పరుగుల భారీ స్కోరును చేసింది టీమిండియా.. ఈ క్రమంలో కివీస్ పై 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్ లోకి దూసుకెళ్లింది. ఇదిలా ఉంటే.. ఈ టోర్నీలో కొత్త వివాదం వచ్చి పడింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడంటూ పాక్ మాజీ ఆటగాడు సికందర్ భక్త్ సంచలన ఆరోపణలు చేశాడు. టాస్ కోసం ఐసీసీ అధికారులు నాణెం అందించిన ప్రతిసారీ రోహిత్ దానిని దూరంగా పడేలా విసిరేశాడన్నారు. టాస్ వీడియోకు సంబంధించి ఓ ఇంటర్వ్యూలో చూపెట్టాడు.
Read Also: Hamas: హమాస్ బందీలను విడుదల చేస్తుంది.. థాయ్ రాజకీయ నేత కీలక వ్యాఖ్యలు..
Also Read
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- Bank Licence Cancelled: ఆ బ్యాంక్కు బిగ్ షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- RR vs LSG: ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్.. పరువు కోసం లఖ్నవూ సూపర్ జెయింట్స్.. గెలిచేదెవరో.?
రోహిత్ టాస్ వేస్తే.. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ తన చాయిస్ చెప్పాల్సి ఉంటుందని, వారు హెడ్స్ చెబితే టెయిల్, టెయిల్ చెబితే హెడ్స్ పడిందని ఐసీసీ అధికారులు చెప్పారన్నారని భక్త్ తెలిపాడు. కాయిన్ దూరంగా పడడంతో కెప్టెన్ కు అది చూడటానికి అవకాశం లేకుండా పోయిందని ఆరోపించాడు. అసలు కాయిన్ ను దూరంగా పడేలా చేయడమే ఫిక్సింగ్ కోసమని సికిందర్ భక్త్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Read Also: Sehar Shinwari: పాక్ నటిని ఏకిపారేస్తున్న ఇండియన్స్.. బాగా ఏడువు అంటూ కామెంట్స్
ఐసీసీ అధికారులు టీమిండియాకు సపోర్ట్ చేస్తారని, టాస్ విషయంలో ప్రత్యర్థి జట్టు కెప్టెన్ కు క్రాస్ చెక్ చేయకుండా చూసుకుంటే సరిపోతుందని రోహిత్ శర్మ ప్లాన్ చేశాడని అతను వ్యాఖ్యానించాడు. పాకిస్థాన్ టీవీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సికందర్ భక్త్ ఈ సంచలన ఆరోపణలు చేశాడు. అంతేకాకుండా.. రోహిత్ శర్మ టాస్ వేసిన వీడియోలను చూపెట్టాడు. అందులో రోహిత్ శర్మ పైకి విసిరిన ప్రతిసారీ కాయిన్ దూరంగా పడడం గమనించవచ్చు. అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో ఐసీసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Hyderabad Water Board : ఏసీబీ దాడుల్లో షాక్.. బయటపడ్డ కోట్ల సామ్రాజ్యం.!
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
-
Cheesy Chicken Sandwich Recipe: నోరూరించే చీజీ ‘చికెన్ శాండ్విచ్’.. బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ కోసం ఐదు నిమిషాల్లో ఇలా చేసుకోండి!
-
Bank Licence Cancelled: ఆ బ్యాంక్కు బిగ్ షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
-
PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!