Sankranthiki Vasthunam: రాజమండ్రిలో సందడి చేసిన “సంక్రాంతికి వస్తున్నాం” యూనిట్
- సినిమా సక్సెస్ టూర్ లో భాగంగా సందడి
- హాజరైన హీరో వెంకటేష్
- శ్యామల థియేటర్ వద్ద ఘన స్వాగతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతికి వస్తున్నాం యూనిట్ రాజమండ్రిలో సందడి చేసింది. సినిమా సక్సెస్ టూర్ లో భాగంగా హీరో వెంకటేష్ రాజమండ్రి వచ్చారు. రాజమండ్రి. శ్యామల థియేటర్ వద్ద బాణాసంచా కాల్చి… హీరో వెంకటేష్ , దర్శకుడు అనిల్ రావిపూడి యూనిట్ సభ్యులకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రేక్షకులతో హీరో వెంకటేష్ కొద్దిసేపు సందడి చేశారు. హీరో వెంకటేష్ తో పాటు హీరోయిన్ మీనాక్షి చౌదరి, శ్రీనివాస్ రెడ్డి, నిర్మాత శిరీష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
READ MORE: EPFO ATM Card: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు!
Also Read
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
- Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
- Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
అనంతరం జరిగిన వీడియో సమావేశంలో హీరో వెంకటేష్ మాట్లాడుతూ ప్రేక్షకులు అందరూ థియేటర్లకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారని, ఈసారి పండుగ మాకు గ్రాండ్ సంక్రాంతి అంటూ ఆనందం వ్యక్తం చేశారు. గోదావరి యాసతో మాట్లాడడం సినిమాకు బాగా కలిసి వచ్చిందని అన్నారు. గోదావరి జిల్లాలు సినిమా షూటింగ్స్ కి అనుకూలం అంటూ కితాబిచ్చారు. అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు హీరో వెంకటేష్. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయోత్సవాన్ని ప్రేక్షకులతో కలిసి పంచుకున్నారు. సినిమా విజయవంతం కావడానికి సహకరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారు.
READ MORE: Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ “హెల్త్ ఇన్సూరెన్స్”పై వివాదం.. సామాన్యులకు ఇలాగే ఇస్తారా..?
దర్శకుడు అనిల్ రావిపూడి మీడియాతో మాట్లాడుతూ.. ప్రేక్షకులు ఒకటికి ఐదుసార్లు సినిమా చూసేందుకు థియేటర్లకు వస్తున్నారని సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయోత్సవాన్ని పంచుకున్నారు. సినిమాలో బుల్లి రాజు పాత్ర డైలాగ్స్ వలన ఎలాంటి కాంట్రివర్సి లేదన్నారు. బుల్లి రాజు డైలాగ్స్ ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారని ఆనందంతో చెప్పారు. ఓటీటీలో ఉండేదాన్ని బుల్లి రాజు క్యారెక్టర్ ద్వారా చూపించామన్నారు. ఈస్ట్ గోదావరిలో ఇప్పటికే 10 కోట్ల కలెక్షన్స్ దాటాయని. నిర్మాత శిరీష్ వెల్లడించారు.
తాజావార్తలు
-
VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
-
Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
-
Vivo Y60 5G: 6500mAh బ్యాటరీతో వివో Y60 5G విడుదల.. ధర, ఫీచర్స్ తెలుసుకోండి
-
Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
-
Hombale Films : ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి హోంబలే ఫిల్మ్స్
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!