Sankranthiki Vasthunam: రాజమండ్రిలో సందడి చేసిన “సంక్రాంతికి వస్తున్నాం” యూనిట్
- సినిమా సక్సెస్ టూర్ లో భాగంగా సందడి
- హాజరైన హీరో వెంకటేష్
- శ్యామల థియేటర్ వద్ద ఘన స్వాగతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతికి వస్తున్నాం యూనిట్ రాజమండ్రిలో సందడి చేసింది. సినిమా సక్సెస్ టూర్ లో భాగంగా హీరో వెంకటేష్ రాజమండ్రి వచ్చారు. రాజమండ్రి. శ్యామల థియేటర్ వద్ద బాణాసంచా కాల్చి… హీరో వెంకటేష్ , దర్శకుడు అనిల్ రావిపూడి యూనిట్ సభ్యులకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రేక్షకులతో హీరో వెంకటేష్ కొద్దిసేపు సందడి చేశారు. హీరో వెంకటేష్ తో పాటు హీరోయిన్ మీనాక్షి చౌదరి, శ్రీనివాస్ రెడ్డి, నిర్మాత శిరీష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
READ MORE: EPFO ATM Card: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు!
Also Read
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్తో 'జై షా' కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
అనంతరం జరిగిన వీడియో సమావేశంలో హీరో వెంకటేష్ మాట్లాడుతూ ప్రేక్షకులు అందరూ థియేటర్లకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారని, ఈసారి పండుగ మాకు గ్రాండ్ సంక్రాంతి అంటూ ఆనందం వ్యక్తం చేశారు. గోదావరి యాసతో మాట్లాడడం సినిమాకు బాగా కలిసి వచ్చిందని అన్నారు. గోదావరి జిల్లాలు సినిమా షూటింగ్స్ కి అనుకూలం అంటూ కితాబిచ్చారు. అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు హీరో వెంకటేష్. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయోత్సవాన్ని ప్రేక్షకులతో కలిసి పంచుకున్నారు. సినిమా విజయవంతం కావడానికి సహకరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారు.
READ MORE: Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ “హెల్త్ ఇన్సూరెన్స్”పై వివాదం.. సామాన్యులకు ఇలాగే ఇస్తారా..?
దర్శకుడు అనిల్ రావిపూడి మీడియాతో మాట్లాడుతూ.. ప్రేక్షకులు ఒకటికి ఐదుసార్లు సినిమా చూసేందుకు థియేటర్లకు వస్తున్నారని సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయోత్సవాన్ని పంచుకున్నారు. సినిమాలో బుల్లి రాజు పాత్ర డైలాగ్స్ వలన ఎలాంటి కాంట్రివర్సి లేదన్నారు. బుల్లి రాజు డైలాగ్స్ ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారని ఆనందంతో చెప్పారు. ఓటీటీలో ఉండేదాన్ని బుల్లి రాజు క్యారెక్టర్ ద్వారా చూపించామన్నారు. ఈస్ట్ గోదావరిలో ఇప్పటికే 10 కోట్ల కలెక్షన్స్ దాటాయని. నిర్మాత శిరీష్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
-
Suryakumar Yadav-MI: ముంబై ఇండియన్స్కు సూర్యకుమార్ యాదవ్ గుడ్బై?.. ఇదే ప్రూఫ్!
-
Ram Gopal Varma : పెద్ద స్లార్లకు, భారీ బడ్జెట్ డైరెక్టర్లకు RGV కౌంటర్… హాలీవుడ్ హారర్ పై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Ram Charan : ‘పెద్ది’ని చూసి రామ్ చరణ్ ఎమోషనల్… వీడియో వైరల్
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!