Guntur: ఆలయంలో ఉద్యోగి చేతివాటం.. సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guntur: గుంటూరు జిల్లాలో తెనాలి వైకుంఠపురంలో మహిళా ఉద్యోగ చేతివాటం బయటపడింది. దేవాలయంలోని కానుకల హుండీ లెక్కింపు సందర్భంగా స్వామివారికి వచ్చిన కానుకల్లోని ఉంగరాన్ని దొంగతనం చేసింది మహిళా ఉద్యోగి. సూపరిండెంట్ హోదాలో ఉన్న నిర్మలారాణి కానుకలు లెక్కేస్తున్న సందర్భంగా స్వామివారికి వచ్చిన ఉంగరాల్లోని ఉంగరాన్ని తన చేతికి పెట్టేసుకుంది. విషయాన్ని గమనించిన ఆలయ సిబ్బంది విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
Also Read: Rain Effect : ఆ రాష్ట్రంలో ఆన్లైన్లో పెళ్లి.. వీడియో కాన్ఫరెన్స్లో బంధువులు..
Also Read
అయితే సదరు మహిళా గతంలోనూ ఇదే తరహా ఘటనతో శాఖ పరమైన చర్యలకు గురైనట్లు తెలుస్తోంది. మరోసారి ఇదే తరహా దొంగతనానికి పాల్పడటంతో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు మహిళా ఉద్యోగినిపై చర్యలు తీసుకునేందుకు ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో దొంగతనానికి పాల్పడిన నిర్మలరాణిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?