TS High Court: టీఎస్పీఎస్సీ సమర్పించిన కౌంటర్ పై తెలంగాణ హైకోర్టు అసహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రూప్-1 రద్దుకు అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోకపోవడమే ప్రధాన కారణంగా తెలంగాణ హైకోర్టు చూపింది. నోటిఫికేషన్ లో ఇచ్చిన ప్రతి నిబంధనను తప్పకుండా పాటించాల్సిందిగా టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను గైడ్ లైన్స్ ప్రకారం నిర్వహించలేదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. గ్రూప్-1 పరీక్షను మరోసారి నిర్వహించి నోటిఫికేషన్ లో ఇచ్చిన అన్ని నిబంధనలు పాటించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. బయోమెట్రిక్ తో పాటు నోటిఫికేషన్ లో ఇచ్చిన అన్ని సూచనలను తప్పకుండా పాటించాలని పేర్కొంది.
Read Also: Shamshabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రూట్ లో స్థానికుల ఆందోళన
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
పరీక్ష నిర్వహణలో తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ తగిన జాగ్రత్తలు తీసుకోలేదు అని తెలంగాణ హైకోర్టు తెలిపింది. అభ్యర్థుల డేటాను సేకరించడంలోనూ టీఎస్పీఎస్సీ విఫలమైంది అని ఉన్నత న్యాయస్థానం చెప్పింది. గ్రూప్-1 పరీక్ష అభ్యర్థులకు ఎంత ప్రాముఖ్యమో తెలిసి కూడా టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం వహించింది.. టీఎస్పీఎస్సీ సమర్పించిన కౌంటర్ పై హైకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్యను సైతం టీఎస్పీఎస్సీ తప్పుగా చూపించిందని న్యాయస్థానం తెలిపింది. జూన్ 28న 2, 33, 506 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ వెబ్ నోట్ ఇచ్చింది. కానీ కౌంటర్లో మాత్రం 2,33, 248 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్టు తెలిపింది అని హైకోర్టు వ్యాఖ్యానించింది.
Read Also: Vishal: విజయ్ ఆంటోని కూతురి మృతి.. కెమెరాల ముందే ఏడ్చేసిన విశాల్
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!