Warangal: వరంగల్ కు సర్కార్ వరాల జల్లు… పూర్తిగా మారనున్న రూపురేఖలు..
- వరంగల్ రూపురేఖలు పూర్తిగా మారనున్నారు..
- ప్రజా పాలన తొలి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజా విజయోత్సవ వేడుకలు..
- హన్మకొండ, వరంగల్, కాజీపేట ట్రై సిటీ ల అభివృద్ధికి కీలక నిర్ణయాలు..
- వరంగల్ అభివృద్దికి రూ. 4962.47 కోట్లు కేటాయింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal: వరంగల్ కు రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. దీంతో వరంగల్ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ప్రజా పాలన తొలి ఏడాది పూర్తైన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా హన్మకొండ, వరంగల్, కాజీపేట ట్రై సిటీ ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వరంగల్ మహా నగరం అభివృద్దికి గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 4962.47 కోట్లు కేటాయించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో వివిధ విభాగాల పరిధిలో నగరంలో చేపట్టే పనులకు ఈ నిధులు మంజూరు చేసింది. విజయోత్సవంలో భాగంగా కొన్ని పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ వరుసగా ఉత్తర్వులు జారీ చేసింది.
Read also: CM Revanth Reddy: నేడు వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
Also Read
- Bomb Threat: ఆ సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తాం.. ఏకంగా ముఖ్యమంత్రికే బాంబు బెదిరింపు!
- MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
- Rahul Ramakrishna : థియేటర్లు ఖాళీగా ఉండటానికి అసలు కారణం ఇదే..
- Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. పర్యటన రద్దు చేసుకుని, హుటాహుటిన ఢిల్లీకి రాహుల్ పయనం!
వరంగల్ కు మంజూరైన నిధులు..
* వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ.4,170 కోట్లు..
* మామునూరు ఎయిర్ పోర్ట్ భూసేకరణకు రూ. 205 కోట్లు..
* కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కోసం రూ.160.92 కోట్లు…
* టెక్స్ టైల్ పార్కులో రోడ్లు, స్కూల్స్, సదుపాయాల కోసం రూ 33.60 కోట్లు..
* టెక్స్ టైల్ పార్క్ కు భూములు ఇచ్చిన రైతులకు 863 ఇందిరమ్మ ఇళ్ళు మరియు రూ. 43.15 కోట్ల పరిహారం..
* కాళోజీ కళాక్షేత్రానికి రూ.85 కోట్లు..
* పరకాల నుంచి ఎర్రగట్టు గుట్ట వరకు రోడ్డు విస్తరణ కోసం రూ. 65 కోట్లు..
* నయీమ్ నగర్ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ 8.3 కోట్లు..
* వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ కు రూ. 32.50 కోట్లు..
* ఇన్నర్ రింగ్ రోడ్ కోసం రూ.80 కోట్లు..
* భద్రకాళి ఆలయం వద్ద పాలిటెక్నిక్ కాలేజీ కొత్త బిల్డింగ్ నిర్మాణానికి రూ.28 కోట్లు..
* గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల కోసం రూ.49.50 కోట్లు..
* వరంగల్ ఉర్దూ భవన్, షాదీ ఖానా : 1.50 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
Adilabad: ఉమ్మడి జిల్లాలో హడలెత్తిస్తున్న పులులు.. ఒకవైపు మగ పులి, మరో వైపు ఆడపులి
తాజావార్తలు
-
Bomb Threat: ఆ సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తాం.. ఏకంగా ముఖ్యమంత్రికే బాంబు బెదిరింపు!
-
MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
-
Rahul Ramakrishna : థియేటర్లు ఖాళీగా ఉండటానికి అసలు కారణం ఇదే..
-
Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. పర్యటన రద్దు చేసుకుని, హుటాహుటిన ఢిల్లీకి రాహుల్ పయనం!
-
Bhuvneshwar Kumar: నేను బౌలర్ను కాదు.. భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!