Bhatti Vikramarka: నేటి పాలకుల చేతిలో దేశం అపహాస్యానికి గురవుతుంది..
- ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా..
- బోకారోలో ముఖ్య కార్యకర్తల సమన్వయ సమావేశానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన భట్టి విక్రమార్క
- అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థుల గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలను
- కార్యకర్తలకు దిశానిర్ధేశం చేసిన డిప్యూటీ సీఎం.
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా బోకారోలో ముఖ్య కార్యకర్తల సమన్వయ సమావేశానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హాజరయ్యారు. సమావేశానికి ముందుగా ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమెకు నివాళి అర్పించి.. అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థుల గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలను కార్యకర్తలకు దిశానిర్ధేశం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ దేశం ఆధునికత దిశగా సాగడంలో దాన్ని కొనసాగించడంలో ఇరవై సూత్రాల పథకం, బ్యాంకుల జాతీయకరణ, గరీభీ హటావో నినాదంతో ఈ దేశ భవిష్యత్తు మీద చెరగని ముద్ర వేసింది ఇందిరా గాంధీ అని భట్టి విక్రమార్క తెలిపారు.
Read Also: Unstoppable : ఒక రోజు ముందుగానే బాలయ్య పండుగ
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
అటువంటి దేశం నేటి పాలకుల చేతిలో అపహాస్యానికి గురవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క ఆరోపించారు. దేశాన్ని రక్షించడం కోసం రాజ్యాంగ మౌళిక సూత్రాలను.. దేశ వనరులను కాపాడడం కోసం సంపన్న పెట్టుబడి దారులు ఈ దేశాన్ని దోచుకుంటూ ఉన్నారని పేర్కొన్నారు. అందుకే ఇండియా కూటమికి ఓటు వేసి కూటమిని గెలిపించాలని అని పిలుపునిచ్చారు. ఇండియా కూటమి ఝార్ఖండ్లో ఘనవిజయం సాధిస్తుంది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు. భోకారో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్వేతా సింగ్ను గెలిపించి చట్ట సభలకు పంపాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోకారో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉమేష్ గుప్తా, ఏఐసీసీ మెంబర్ మనోజ్ సింగ్, సుశీల్ ఝా, ఉమేష్ గుప్తా డీసీసీ అధ్యక్షులు.. కాంగ్రెస్ పార్టీ జిల్లా ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Also: PM Modi Diwali Celebrations: సైనికులతో కలిసి దీపావళి జరుపుకోనున్న ప్రధాని మోడీ
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!