Bhatti Vikramarka: నేటి పాలకుల చేతిలో దేశం అపహాస్యానికి గురవుతుంది..
- ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా..
- బోకారోలో ముఖ్య కార్యకర్తల సమన్వయ సమావేశానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన భట్టి విక్రమార్క
- అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థుల గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలను
- కార్యకర్తలకు దిశానిర్ధేశం చేసిన డిప్యూటీ సీఎం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా బోకారోలో ముఖ్య కార్యకర్తల సమన్వయ సమావేశానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హాజరయ్యారు. సమావేశానికి ముందుగా ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమెకు నివాళి అర్పించి.. అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థుల గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలను కార్యకర్తలకు దిశానిర్ధేశం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ దేశం ఆధునికత దిశగా సాగడంలో దాన్ని కొనసాగించడంలో ఇరవై సూత్రాల పథకం, బ్యాంకుల జాతీయకరణ, గరీభీ హటావో నినాదంతో ఈ దేశ భవిష్యత్తు మీద చెరగని ముద్ర వేసింది ఇందిరా గాంధీ అని భట్టి విక్రమార్క తెలిపారు.
Read Also: Unstoppable : ఒక రోజు ముందుగానే బాలయ్య పండుగ
Also Read
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
అటువంటి దేశం నేటి పాలకుల చేతిలో అపహాస్యానికి గురవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క ఆరోపించారు. దేశాన్ని రక్షించడం కోసం రాజ్యాంగ మౌళిక సూత్రాలను.. దేశ వనరులను కాపాడడం కోసం సంపన్న పెట్టుబడి దారులు ఈ దేశాన్ని దోచుకుంటూ ఉన్నారని పేర్కొన్నారు. అందుకే ఇండియా కూటమికి ఓటు వేసి కూటమిని గెలిపించాలని అని పిలుపునిచ్చారు. ఇండియా కూటమి ఝార్ఖండ్లో ఘనవిజయం సాధిస్తుంది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు. భోకారో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్వేతా సింగ్ను గెలిపించి చట్ట సభలకు పంపాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోకారో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉమేష్ గుప్తా, ఏఐసీసీ మెంబర్ మనోజ్ సింగ్, సుశీల్ ఝా, ఉమేష్ గుప్తా డీసీసీ అధ్యక్షులు.. కాంగ్రెస్ పార్టీ జిల్లా ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Also: PM Modi Diwali Celebrations: సైనికులతో కలిసి దీపావళి జరుపుకోనున్న ప్రధాని మోడీ
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..