BJP Manifesto: మేనిఫెస్టోపై టి.బీజేపీ కసరత్తు.. అమలు సాధ్యమయ్యే హామీలు మాత్రమే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Manifesto: తెలంగాణ లో సత్తా చాటాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా కార్యాచరణను ప్లాన్ చేస్తోంది. అమలు సాధ్యమయ్యే హమీలనే ఇస్తామని అంటోంది. తెలంగాణ అభివృద్ది ఎజెండా గా మేనిఫెస్టో ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నీ దృష్టిలో పెట్టుకునే సంక్షేమ పథకాల్ని ప్రకటిస్తామని తెలిపారు.
ఎన్నికల మేనిఫెస్టో పై బీజేపీ కసరత్తు చేస్తుంది… మాజీ ఎంపీ వివేక్ చైర్మన్ గా మహేశ్వర్ రెడ్డి కన్వీనర్ గా, విశ్వేశ్వర్ రెడ్డి జాయింట్ కన్వీనర్ గా … వివిధ వర్గాలకు చెందిన వారిని సభ్యులుగా మేనిఫెస్టో కమిటీ ని వేసింది ఆ పార్టీ…. కమిటీ ఇప్పటికే సమావేశమై…మేనిఫెస్టో ఎలా ఉండాలి అనే దాని పై చర్చించింది..అన్ని సెక్టార్ లని పరిగణన లోకి తీసుకొవాలని , అందరికీ ఆమోద యోగ్యంగా ఉండేలా తయారు చేయాలని డిసైడ్ చేసింది. అడ్డగోలుగా హామీలు కాకుండా నిర్మాణాత్మకంగా ఉండాలని నిర్ణయించింది…
Also Read
- Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి 'రోమాన్స్ స్కామ్' కథ వింటే నోరెళ్లబెడతారు!
- Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
- IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉచితాలు ప్రకటించిన నేపథ్యం లో బీజేపీ ఉచిత పథకాలు కు ఆ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తుందా అనే చర్చ జరుగుతుంది… మోడీ నే ఫ్రీబీస్ వ్యతిరేకిస్తున్న నేపథ్యం లో పెద్దగా ఉండక పోవచ్చని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.ఉచిత విద్యా ,వైద్యం పై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉంది.. కౌలు రైతులకు ప్రాధాన్యత ఉండొచ్చు…ఉపాధి కల్పనా, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు… కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణ లో పూర్తి స్థాయిలో అమలు అయ్యేలా చూస్తామని సంకల్ప పత్రం లో చెప్పే అవకాశం ఉంది.. అధికారం లోకి వస్తే బెల్ట్ షాపు లు లేకుండా చేస్తామని కిషన్ రెడ్డీ ప్రకటించారు. కేసీఆర్ ప్రభుత్వం పై ఛార్జ్ షీట్ కూడా విడుదల చేస్తామని బీజేపీ ప్రకటించింది… 2014, 2018 లో ఆ పార్టీ మేనిఫెస్టో , వివిధ సందర్భాల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు… అవి అమలు కానీ తీరు ను ఛార్జ్ షీట్ లో పెడతామని ఆ పార్టీ నేత మురళీధర్ రావు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే షాకిచ్చిన బులియన్ మార్కెట్!
-
Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి ‘రోమాన్స్ స్కామ్’ కథ వింటే నోరెళ్లబెడతారు!
-
Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి భయపడి ప్రీ పోన్ చేసుకుంటోన్న బాలీవుడ్ ఫిల్మ్స్
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
ట్రెండింగ్
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..