Gali Bhanuprakash: నగరిలో రోజా అవినీతికి అడ్డూఅదుపూ లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తూరు జిల్లాలో ఎన్నికలకు ముందే రాజకీయం వేడెక్కింది. మంత్రి రోజాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు పుత్తూరు టీడీపీ ఇన్ ఛార్జ్ గాలి భానుప్రకాష్. పుత్తూరు నియోజకవర్గంలో పాదయాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. తమిళనాడు రాష్ట్రం నుంచి ప్రజలను పాదయాత్రకు తీసుకురాలేదు. లోకేష్ కు సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. నా ఆస్తులపై సిబిఐ విచారణ చేయమని మంత్రి రోజా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రోజాకు ధైర్యం ఉంటే తన ఆస్తులపై సిబిఐ విచారణ విచారణ కోరాలన్నారు భాను ప్రకాష్.
Read Also: Ishant Sharma: షమీపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు..ఇషాంత్ ఏమన్నాడంటే!
Also Read
- Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
- 144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
లేకుంటే టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రోజా ఆస్తులపై సిబిఐ విచారణ చేయిస్తాం. రోజా నిత్య పెళ్ళికూతురు..రోజా చరిత్ర అందరికీ తెలుసు. రోజా ఫ్యామిలీ మన్నార్ గుడి మాఫియాగా పెట్రేగిపోయింది… కువైట్, దుబాయ్ లలో రోజాకు పనేంటి..? పర్యాటకశాఖను ఏ మాత్రం అభివృద్ధి చేయలేదు. మహిళలు తలవంచుకునేలా రోజా వ్యవహారశైలి ఉంది. నగరి నియోజకవర్గంలో రోజా చేస్తున్న అవినీతికి అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ఎమ్మెల్యేకు వాటా లేనిదే నగరి నియోజకవర్గంలో ఏ ఒక్క పని ప్రారంభం కాదు. భూకబ్జా, మట్టిమాఫియా, గ్రావెల్ మాఫియా మొత్తం రోజా కనుసన్నల్లోనే జరుగుతోందని భాను ప్రకాష్ ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో మంత్రి రోజా నగరిలో ఓడిపోవడం ఖాయం అని జోస్యం చెప్పారు.
Read Also: Depression: డిప్రెషన్ పెరిగితే ఇలా చేయండి.. తప్పకుండా రిలీఫ్ దొరుకుతుంది
తాజావార్తలు
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్ను పట్టించుకోడా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!