MK Stalin: శ్రీలంక చెర నుంచి భారతీయ జాలర్లను విడిపించాలి.. ప్రధాని మోదీకి స్టాలిన్ లేఖ
MK Stalin: శ్రీలంక నావికాదళం అరెస్టు చేసిన 16 మంది జాలర్లు, 102 మత్స్యకార బోట్లను త్వరగా విడుదల చేసేందుకు అవసరమైన దౌత్యపరమైన చర్యలను ప్రారంభించాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పుదుకోట్టై, నాగపట్నంకు చెందిన 16 మంది జాలర్లను అరెస్టు చేయడం ఒక నెల వ్యవధిలో శ్రీలంక నావికాదళం భారత జాలర్లపై దాడి/అరెస్టు చేయడం మూడో ఘటన అని సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు.
భారతీయ మత్స్యకారుల సంప్రదాయ ఫిషింగ్ హక్కులకు శాశ్వతంగా రక్షణ కల్పించాలని, అలాంటి ఘటనలు జరగకుండా చూసేందుకు ప్రధాని మోదీ వ్యక్తిగత జోక్యం చేసుకోవాలని సీఎం ఎంకే స్టాలిన్ కోరారు. ఈమేరకు చర్యలు తీసుకోవాలని కోరుతూ విదేశాంగ మంత్రి జైశంకర్కు సీఎం ఎంకే స్టాలిన్ లేఖ రాశారు. “శ్రీలంక పౌరులచే ఈ దాడుల సంఘటనలు తరచుగా జరుగుతున్నాయని సూచించడానికి నేను బాధపడ్డాను. అందువల్ల, భారత ప్రభుత్వం తక్షణమే శ్రీలంక ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీలంక పౌరులు, భవిష్యత్తులో ఇలాంటి హింసాత్మక చర్యలు పునరావృతం కాకుండా ఉండేందుకు వీలు కల్పిస్తుంది’’ అని సీఎం స్టాలిన్ అన్నారు.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
Read Also: Boy Falls into Borewell: విషాదం.. 200 అడుగుల బోరుబావిలో పడి ఐదేళ్ల బాలుడు మృతి
ఇదిలావుండగా, తమిళ మత్స్యకారులపై ఇటీవల జరిగిన దాడికి వ్యతిరేకంగా తమిళ అనుకూల గ్రూప్, మే 17 మూవ్మెంట్ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించి శ్రీలంక హైకమిషన్పై ముట్టడికి ప్రయత్నించారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో