Kishan Reddy : 14 నెలల్లో తెలంగాణ రాష్ట్రాన్ని రాహుల్ గాంధీకి తాకట్టు పెట్టాడు
- ప్రపంచమంతా పెరిగినా దేశంలో ఎరువుల ధరలు పెరగలేదు. కేంద్ర పథకాలు రాష్ట్రంలో అమలు కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. పదేళ్లు తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోపీడి చేసింది. ఇప్పుడు సోనియా కుటుంబం రాష్ట్రాన్ని దోపీడి చేస్తోంది. 6 గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది. -కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy : ప్రపంచమంతా ఎరువుల ధరలు పెరిగితే ఒక్క భారతదేశంలోనే రేటు పెరగలేదని, కాంగ్రెస్ హయాంలో యూరియా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్నారని ఆరోపించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మెదక్లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ హయాంలో తెలంగాణకి పసుపు బోర్డు వచ్చిందని, తెలంగాణలో ప్రధాని ఇచ్చిన పథకాలు అమలు కావాలంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ కుటుంబం తెలంగాణని దోపిడీ చేస్తే…ఇప్పుడు సోనియాగాంధీ కుటుంబం దోపిడి చేస్తుందని, గతంలో కేసీఆర్ మెడలు ఎలా వంచామో…ఇప్పుడు రేవంత్ రెడ్డి మెడలు వంచుతామన్నారు. గత పదేళ్ళలో కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసిందని, 14 నెలల్లో తెలంగాణ రాష్ట్రాన్ని రాహుల్ గాంధీకి తాకట్టు పెట్టాడన్నారు కిషన్ రెడ్డి.
Ponguleti Sudhakar Reddy : మా శాయశక్తుల మీ సమస్య కోసం పోరాడుతాం
Also Read
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
- Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. 'జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ' ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
రాహుల్, రేవంత్ టాక్స్ ల పేరుతో బెదిరించి డబ్బు వసూళ్లు చేస్తున్నారని, ఆనాడు కేసీఆర్ కుటుంబం దోపిడీ చేస్తే ఇప్పుడు రాహుల్ గాంధీ దోపిడీ చేస్తున్నాడన్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న ప్రభుత్వ భములను రేవంత్ రెడ్డి అమ్మేస్తారని, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు కావని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ మాట్లాడినట్టే ఎగిరెగిరి సీఎం రేవంత్ మాట్లాడుతున్నారని, మేము బియ్యం ఇస్తుంటే కేసీఆర్ కి ఇక్కడ రేషన్ కార్డు ఇవ్వడానికి మనసు రాలేదన్నారు. వైఎస్సార్ ఇచ్చిన రేషన్ కార్డులే ఇప్పటికి ఉన్నాయని, సీఎం రేవంత్ కూడా రేషన్ కార్డులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారన్నారు కిషన్ రెడ్డి.
Maharashtra: మహాయుతిలో ముసలం.. ప్రభుత్వ కార్యక్రమాలకు షిండే దూరం!
తాజావార్తలు
-
ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
-
Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
-
Ben Stokes: బెన్ స్టోక్స్ నైట్క్లబ్ వివాదం.. అసలు ఏం జరిగింది?.. భద్రతా సిబ్బందికి కుట్లు పడటానికి కారణమేంటి?
-
West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
-
Peddi : “పెద్ది”పై అల్లు అర్జున్ జెన్యూన్ రివ్యూ… ప్రశంసల వర్షం
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!