T. Rajaiah: కడియం శ్రీహరి, కావ్యపై తాటికొండ రాజయ్య ఘాటు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ ఎన్నికల వేళ వరంగల్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి, అతడి కుమార్తె వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కావ్యపై తీవ్ర విమర్శలు చేశారు. కడియం కావ్య.. ఓ ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకున్నప్పుడు ముస్లిం సంప్రదాయాలను పాటించాలని రాజయ్య అన్నారు. ఈ మతంతోని ఆమె రిజర్వేషన్ పోతుందనే భయంతో వాల్ల పిల్లల పేర్లలో కడియం అని తోక తగిలించున్నారని విమర్శించారు. ముస్లింల సంప్రదాయం ప్రకారం తమ మతాన్ని స్వీకరించిన తరువాతనే పెళ్లి చేస్తారు.. మరి ముస్లిం మతం స్వీకరించిన కావ్యకు ఎస్సీ కులం ఎట్లా వచ్చిందని ప్రశ్నించారు.
READ MORE: Kubera: ధనుష్ ‘కుబేర’లో నాగార్జున పాత్ర ఇదే.. క్లారిటీ వచ్చేసిందిగా..
Also Read
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
- AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
నీ అయ్యకు పుట్టినంత మాత్రాన నువ్వు బైండ్లదానివి అవుతావా.? మీ అయ్యనే ఎవరికి పుట్టిండో తెలవదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి 60 ఏండ్లుగా దళితుల రిజర్వేషన్ ను అప్పనంగా వాడుకుంటూ మాదిగలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో అన్ని పదవులను అనుభవించి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ లో చేరారని మండిపడ్డారు. దేశమంతా ఈ చీడ పురుగు కడియం శ్రీహరి వెన్నుపోటు గురించే మాట్లాడుకుంటున్నారన్నారు. కడియం శ్రీహరిది ఒక బ్లాక్ మెయిల్ రాజకీయమని ఆరోపించారు. అలాంటి బ్లాక్ మెయిలర్ కూతురిని పార్లమెంటు ఎన్నికల్లో ఓడగొట్టాలనే కసితో వరంగల్ ప్రజలు ఉన్నారన్నారు. వరంగల్ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో లింగాలఘనపురం మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్ బాబు హాజరై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
తాజావార్తలు
-
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
-
Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..