Swati Maliwal: నన్ను అవమానించారు.. ఇండియా కూటమి నేతలకు స్వాతి మలివాల్ లేఖ
- ఇండియా కూటమి నేతలకు ఎంపీ స్వాతి మలివాల్ లేఖ
- బిభవ్ కుమార్ తనపై చేసిన ఆరోపణపై చర్చించాలంటున్న స్వాతి మలివాల్
- మీ సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు లేఖలో పేర్కొన్న స్వాతి మలివాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ తనపై చేసిన ఆరోపణపై చర్చించడానికి రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ మంగళవారం ఇండియా కూటమి నేతలను కోరారు. ఈ క్రమంలో కూటమి నేతలకు లేఖ రాశారు. ఆ లేఖలో.. తనపై దుర్వినియోగానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు అవమానించడం, హత్యకు ప్లాన్ చేశారని లేఖలో పేర్కొంది. “నా పాత్రపై ఎడతెగని దాడులను ఎదుర్కొన్నాను.. అంతేకాకుండా.. నా స్వంత పార్టీ నాయకులు, వాలంటీర్లు.. నా ప్రతిష్ట, పాత్ర, విశ్వసనీయతను అణగదొక్కడానికి ఒక స్మెర్ ప్రచారం నిర్వహించారు.” అని మలివాల్ తన లేఖలో రాశారు.
Read Also: Hyderabad : శ్రీ సీతారాముల ఆలయంలో స్వామివారి విగ్రహాలు ధ్వంసం..
Also Read
- SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
- Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
- Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
‘గత నెల రోజులుగా, న్యాయం కోసం పోరాటంలో బాధితులు ఎదుర్కొనే బాధను,యు ఒంటరితనాన్ని నేను వ్యక్తిగతంగా అనుభవించాను. ఈ క్రమంలో.. దీనిపై చర్చించడానికి నేను మీ సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు” లేఖలో తెలిపారు. మరోవైపు.. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్లకు రాసిన లేఖలను మలివాల్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఆమె చేసిన పనిని ప్రస్తావిస్తూ.. తనకు జరిగిన సంఘటన గురించి ఆమె వారికి చెప్పారు.
Read Also: Minister Satya Kumar Yadav: ఏపీకి దీపావళి ముందే వచ్చింది.. రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచుతాం
‘‘గత 18 ఏళ్లుగా గ్రౌండ్ లో పని చేశాను.. 9 ఏళ్లలో మహిళా కమిషన్లో 1.7 లక్షల కేసులు విన్నాను.. ఎవరికీ భయపడకుండా, ఎవరికీ తలవంచకుండా మహిళా కమిషన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టాను.. కానీ.. ముఖ్యమంత్రి ఇంట్లో నన్ను దారుణంగా కొట్టారని, తర్వాత తన పరువు తీసినందుకు చాలా బాధగా ఉందని” తెలిపారు. “ఈ రోజు, నేను ఈ విషయమై భారత కూటమిలోని పెద్ద నాయకులందరికీ లేఖ రాశాను. అందరితో అపాయింట్మెంట్ కోరాను” అని ఆమె పోస్ట్తో పాటు రాసింది.
తాజావార్తలు
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!