Bhopal: భర్తపై అనుమానంతో భార్య ఎంత పని చేసిందో చూడండి..?
- భార్త మీద అనుమానంతో ముక్కు కొరికిన భార్య
- గాయాలతో పోలీసు స్టేషన్కి వెళ్లిన భర్త
- పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భార్యాభర్తల మధ్య సంబంధం ప్రేమ, సంఘర్షణతో ముడి పడి ఉంటుంది. ఈ సంబంధం నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ఇద్దరి మధ్య అనుమానం తలెత్తితే.. వారి మధ్య దూరం పెరుగుతుంది. లేదా ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. మధ్యప్రదేశ్లోని భోపాల్లో అలాంటి ఓ ఘటన చోటు చేసుకుంది. భార్త మీద అనుమానంతో భార్య చేసిన పని గురించి తెలిస్తే అందరూ ఆశ్చర్య పోవాల్సిందే. భోపాల్లోని బజారియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భార్య తన భర్త ముక్కు కొరికింది. గాయాలతో ఆ భర్త పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
READ MORE: Thummala Nageswara Rao: రాష్ట్రంలో యూరియా కొరత.. మరోమారు కేంద్రానికి లేఖ రాసిన మంత్రి తుమ్మల..!
Also Read
- AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
- boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
బజారియా పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ శిల్పా కౌరవ్ ప్రకారం.. బాధితుడు సత్యం పౌడర్ సంస్థ యజమాని. సోమవారం రాత్రి ఏదో పని మీద ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. దీనికి సంబంధించి భార్య అతన్ని ఇంత సేపు ఎక్కడికి వెళ్లావ్ అని అడిగింది. భార్య ప్రశ్న విన్న భర్త ఆమెకు ఎలాంటి సమాధానం చెప్పలేదు. తర్వాత ఇద్దరి మధ్య వివాదం జరిగింది. వివాదం ముదిరి ఇద్దరి మధ్య గొడవకు కారణమైంది. ఈ సమయంలో సహనం కోల్పోయిన భార్య భర్త ముక్కును తన పదునైన పళ్లతో కొరికింది. కొంత భాగం తెగిపోయింది. గాయపడిన వ్యాపారవేత్త బజారియా పోలీస్ స్టేషన్ కు చేరుకుని జరిగిన సంఘటన గురించి పోలీసులకు సమాచారం అందించారు. భర్త ఫిర్యాదు మేరకు భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. భర్తను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. నొప్పి, రక్తస్రావం ఉన్నప్పటికీ, భర్త బజారియా పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వెళ్లాడని సమాచారం. ముక్కు గాయం తీవ్రంగా ఉందని శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తెలిపారు.
READ MORE: Minister Vakiti Srihari: బనకచర్ల, బీసీ అంశాలపై మంత్రి కీలక వ్యాఖ్యలు..!
తాజావార్తలు
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
-
Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్లో ఎప్పుడూ చూడలే..
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!