Superstition: మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని రెండు రోజులపాటు నీటిలో ఉంచగా.. చివరకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలో టెక్నాలజీ ఎంత ముందుకుపోతున్న గాని కొంతమంది మూఢనమ్మకాలను నమ్ముతూ ఇంకా వెనుకబడి పోతున్నారు. ఇలా మూఢనమ్మకాలు నమ్మే వారిలో చదువుకొని వారు కాకుండా చదువుకున్న వారు అలాగే ఉద్యోగాలు చేసేవారు కూడా ఉండడం ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటి విషయాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి మనం చూసాం. ఇకపోతే తాజాగా ఈ కోవకు సంబంధించి మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో సంబంధించి పూర్తిగా వివరాలు చూస్తే..
Also read: Kubera: ‘కుబేర’ నుండి నాగార్జున ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్..
Also Read
- JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
- Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
ఓ వ్యక్తి పాము కాటు కారణంగా చనిపోగా అతని మృతదేహాన్ని గ్రామస్తులు రెండు రోజులపాటు నీటిలో వేలాడదీసిన సంఘటన ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహార్ జిల్లా వైరంపూర్ కుదిన్యే గ్రామంలో ఈ మూఢనమ్మక సంఘటన జరిగింది. గ్రామంలోని మోహిత్ కుమార్ ఏప్రిల్ 26న పొలం పనులు చేస్తుండగా అనుకోకుండా పాము కాటు వేసింది. దానిని గమనించిన సదరు యువకుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్యుడు దగ్గర చికిత్స కూడా తీసుకున్నాడు. అయితే చికిత్సలో అతడు కోల్పోకపోవడంతో మృతి చెందాడు.
అయితే., మృతి చెందిన వ్యక్తికి దహన సంస్కారాలు చేయకుండా వారి తల్లిదండ్రులు ఎవరో చెప్పిన మాటలను విని నీటిలో కట్టి వేలాడదీస్తే బతికే అవకాశం ఉందని చెప్పడంతో అలానే చేశారు. ఈ విషయానికి గ్రామస్తులు కూడా అంగీకారం తెలపడంతో గ్రామస్థుల ఆధ్వర్యంలో సమీపంలో గంగా నదిలో తాడుతో కట్టి వేలాడదీశారు. ఇలా చేయడం ద్వారా ఒంట్లోని విషం వెళ్లిపోయి బతుకుతాడన్న మూఢనమ్మకంతో రెండు రోజులు పాటు నదిలో అతడి మృతదేహాన్ని వేలాడదిశారు. ఈ సందర్భంగా రెండు రోజుల వరకు అతనిలో ఎటువంటి చలనం కనిపించకపోవడంతో మృతదేహాన్ని పక్కనే ఉన్న ఘాట్ పై దహనం చేశారు.
20 वर्षीय मोहित कुमार को सांप ने काट लिया। अंधविश्वास में फैमिली वालों ने उसको 2 दिन तक गंगा में लटकाए रखा। उन्हें ऐसा बताया गया था कि गंगा के बहते जल में शरीर को रखने से जहर उतर जाता है। लेकिन मोहित जिंदा नहीं हुआ। जिसके बाद उसका अंतिम संस्कार किया गया।
📍बुलंदशहर, उत्तर प्रदेश pic.twitter.com/JDY5XupSl1— Sachin Gupta (@SachinGuptaUP) May 2, 2024
తాజావార్తలు
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
-
JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
-
Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?