Telangana : విద్యార్థులకు వరుస సెలవుల మేళా.. మరో గుడ్ న్యూస్!
- విద్యార్థులకు వరుస సెలవులతో ఆనందం తారాస్థాయికి
- అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న జాతీయ సెలవు
- మళ్లీ ఏప్రిల్ 18న గుడ్ ఫ్రైడే – మరో సెలవు రెడీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana : విద్యార్థుల కోసం నిజంగా ఇది పండుగల వారం! ఇప్పటికే శనివారం (రెండో శనివారం) , ఆదివారం సెలవులతో సరదాగా గడుపుతున్న పిల్లలకు మరో శుభవార్త వెల్లడైంది. సోమవారం (ఏప్రిల్ 14) కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. దీనితో విద్యార్థులకు వరుసగా మూడు రోజుల విశ్రాంతి లభించబోతోంది.
ఈ సెలవు ప్రత్యేకత ఏంటంటే… ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. దానిని అనుసరించి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలోని విద్యాశాఖలు తమ అధికారిక క్యాలెండర్లలో కూడా ఈ తేదీని పబ్లిక్ హాలిడేగా చేర్చాయి.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఈ వెకెండ్లో ఆదివారం సెలవుతోపాటు, సోమవారం కూడా సెలవు రావడంతో విద్యార్థులు ఆనందంలో మునిగిపోయారు. పాఠశాలలకు మాత్రమే కాదు, బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు కూడా రేపు మూతపడనున్నాయి. ఇదంతా కాకుండా, ఈ నెల 18వ తేదీన గుడ్ ఫ్రైడే సందర్బంగా మరోసారి విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. అంటే ఏప్రిల్లో విద్యార్థులకు విశ్రాంతి సమయాలు మరింత పెరగనున్నాయి. ఈ వరుస సెలవులు విద్యార్థులకు నూతన ఉత్సాహాన్ని అందిస్తాయి. పాఠశాలల హడావుడి నుంచి తాత్కాలికంగా విశ్రాంతి తీసుకుని, కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశం ఇది.
UP CM Yogi Adityanath: వక్ఫ్ చట్టం పేరుతో హింసను ప్రేరేపిస్తున్నారు..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!