Gurukul School: ప్రభుత్వ పాఠశాలల్లో ఇద్దరు చిన్నారులకు పాముకాట్లు.. ఆందోళనలో తల్లిదండ్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gurukul School: రెండు రోజుల్లోనే ఒకే జిల్లాలో ఇద్దరు విద్యార్థినులు పాముకాటుకు గురయ్యారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మినీ గురుకల పాఠశాలలో విద్యార్థిని పాము కాటుకు గురైంది. బుధవారం పాఠశాల వరండాలో కూర్చున్న నాలుగో తరగతి విద్యార్థిని నికితను పాము కాటు వేసింది. చిన్నారి భయంతో కేకలు వేయడంతో.. విషయం తెలుసుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చిన్నారికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.చిన్నారిని కాటు వేసిన పామును పాఠశాల సిబ్బంది చంపగా, గురుకుల ప్రాంగణంలో మరో నాలుగు పాములు ప్రత్యక్షమయ్యాయి. వీరిలో ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోగా మిగిలిన ఇద్దరిని గ్రామస్థులు హతమార్చారు.
Read also: Etala Rajender: ప్రజల కష్టాలను తీర్చే సత్తా బీజేపీకి మాత్రమే ఉంది
Also Read
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
- AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! 'FIFA World Cup' గురించి తెలియని విషయాలు మీకోసం..
నిజామాబాద్ జిల్లాలో రెండు రోజుల కిందటే ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. పొతంగల్ మండలం జల్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో నందిని అనే బాలిక మృతి చెందింది. కిటికీలోంచి పుస్తకం పడిపోవడంతో దాన్ని తీయడానికి వెనుకకు వెళ్లిన విద్యార్థిని పాము కాటుకు గురైంది. ప్రస్తుతం ఇద్దరు విద్యార్థినులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పాముల బెడదతో పాఠశాల, గురుకుల పాఠశాల విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు. పాఠశాల ఆవరణలో ఏ క్షణంలో పాములు వచ్చి కాటేస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. విద్యార్థిని పాము కాటుకు గురికావడంపై చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే చిన్నారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. అయితే పాఠశాలలు, గురుకులాల ఆవరణలు పిచ్చి మొక్కలతో అపరిశుభ్రంగా ఉండడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్కావెంజర్లను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.
Etala Rajender: బీజేపీ నేతలు కలిసికట్టుగా ఉన్నాం.. కలిసే పనిచేస్తాం, విజయం సాధిస్తాం
తాజావార్తలు
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
-
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
-
K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..