Cyclone Biparjoy: తీవ్రమైన బిపర్ జోయ్ తుపాన్.. రానున్న 24గంటలు జాగ్రత్త
Cyclone Biparjoy: రానున్న 24 గంటల్లో బిపర్ జోయ్ తుపాను మరింత ప్రమాదకరంగా మారుతుందని అంచనా. అరేబియా సముద్రం నుంచి ఉద్భవించిన తుపాను నెమ్మదిగా ఉత్తర ఈశాన్య దిశగా కదులుతోంది. దీని ప్రమాదం గుజరాత్ను చుట్టుముడుతోంది. బిపర్ జోయ్ ఆదివారం లేదా సోమవారం నాటికి గుజరాత్ దాటనుంది. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని రంగంలోకి దించారు. ఈ సమయంలో గంటకు 100-120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.
బిపర్జోయ్ కారణంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. గుజరాత్ సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. బిపార్జోయ్ తుఫాను కారణంగా గుజరాత్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అన్ని పోర్టులను అప్రమత్తం చేశారు. కేరళలోని ఎనిమిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
Also Read
- Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
- Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
Read Also:Karnataka : భర్తపై భార్య అత్యాచారం కేసుపై స్టే విధించిన హైకోర్టు..
బిపర్జోయ్ తుపాను కారణంగా రానున్న 3-4 రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుజరాత్లోని అన్ని బృందాలను అప్రమత్తం చేశారు. దీంతో పాటు తీర ప్రాంతాల్లోని గ్రామాలను కూడా అప్రమత్తం చేశారు. పరిస్థితి తీవ్రంగా మారితే ప్రజలను అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించవచ్చు. గుజరాత్, డామన్ డయ్యూ మత్స్యకారులు, నావికులు జాగ్రత్తలు తీసుకోవాలని ఇండియన్ కోస్ట్ గార్డ్ సూచించింది. ప్రస్తుతం ముంబైకి దక్షిణంగా 600 కిలోమీటర్లు, పోర్బందర్కు నైరుతి దిశలో 540 కిలోమీటర్లు, కరాచీకి దక్షిణంగా 840 కిలోమీటర్ల దూరంలో బిపర్జోయ్ తుఫాను కేంద్రీకృతమై ఉందని IMD తెలిపింది. ఇది మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. జూన్ 15 సాయంత్రం నాటికి ఇది పాకిస్థాన్ తీరానికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
గుజరాత్లోని సముద్ర ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. పోర్బందర్, జామ్నగర్, ద్వారకలో వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. సౌరాష్ట్ర, కచ్ తీరాలకు IMD అలర్ట్ ప్రకటించింది. మత్స్యకారులు జూన్ 13 వరకు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. మోచా తుపాను తర్వాత, ఈ మరో తుఫాను విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉంది. పశ్చిమ బెంగాల్, శ్రీలంకలో మోచా చాలా విధ్వంసం సృష్టించింది.
VSCS BIPARJOY lay centered at 2030IST of today, near latitude 17.3N and longitude 67.3E, about 600 km WSW of Mumbai, 540 km south-southwest of Porbandar and 840 km S of Karachi. To intensify further and likely to reach near Pakistan coast around evening of 15th June, 2023. pic.twitter.com/If9ScE1RTw
— India Meteorological Department (@Indiametdept) June 10, 2023
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!