Vikarabad: బాలుడికి మత్తుమందు ఇచ్చి కిడ్నాప్కు యత్నం.. చివరికి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vikarabad: పాల ప్యాకెట్ తెచ్చేందుకు వెళ్లిన బాలుడికి మత్తుమందు ఇచ్చి గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్కు యత్నించిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూర్లో చోటుచేసుకుంది. తాండూర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలోని మజీద్ దగ్గర రెహన్ అనే (16) బాలుడికి ముఖం దగ్గర మత్తు ఇచ్చారు గుర్తు తెలియని దుండగులు. స్పృహ కోల్పోయిన బాలుడిని అక్కడ నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
Read Also: Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు హైదరాబాదీలు మృతి
Also Read
కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన బాలుడు వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో బాలుడిపై రాళ్ల దాడికి దిగి… బాలుడు దగ్గర ఉన్న సెల్ ఫోన్ లాక్కెళ్లారు దుండగులు. ఎలాగోలా వారి దగ్గర నుంచి పరిగెత్తుకొచ్చి స్థానికులను ఆశ్రయించాడు బాలుడు రెహాన్. గాయాల పాలైన బాలున్ని తాండూర్ ప్రభుత్వ స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన దుండగుల కోసం కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.
తాజావార్తలు
-
Ragi Aratikaya Bajji: రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. సాయంత్రం పూట సింపుల్గా ఇలా హెల్తీ స్నాక్స్ చేసుకోండి
-
Vizag: నమ్మినవాడే ప్రాణాలు తీశాడు.. వీడిన అక్కయ్యపాలెం మర్డర్ మిస్టరీ
-
Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
-
Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..