TTD : నేడు తిరుమలలో రెండో రోజు బ్రహ్మోత్సవాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏడు కొండల శ్రీవెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. రెండు సంవత్సరాల తరువాత మళ్లీ శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించేందుకు టీటీడీ పూనుకుంది. అయితే.. ఈ నేపథ్యంలో స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలకు భక్తులు భారీగా పోటెత్తారు. అయితే నేడు రెండో రోజు తిరుమలలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. అయితే వేకువ జామునుంచే స్వామివారికి సుప్రభాతసేవ మొదలు వివిధ పూజలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే.. ఉదయం 8గంటలకు స్వామివారి అమ్మవారితో కలిసి చిన్న శేష వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
Also Read
అలాగే సాయంత్రం 7 గంటలకు హంస వాహనంపై భక్తులకు అమ్మవారితో కలిసి శ్రీవారు ఊరేగింపు భక్తులకు సాక్ష్యాత్కరం ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే.. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో.. ఏపీ సీఎం జగన్ తిరుమలలో పర్యటిస్తున్నారు. నిన్న రాత్రి తిరుమలకు చేరకున్న సీఎం జగన్ నేడు శ్రీవారిని దర్శించుకోనున్నారు. అంతేకాకుండాకు పెద్దశేష వాహన సేవలో సీఎం జగన్ పాల్గొననున్నారు.
తాజావార్తలు
-
ICC ODI Rankings: టీమిండియా ‘వన్డే’ జైత్రయాత్ర.. ప్రపంచ ఛాంపియన్లనే వెనక్కి నెట్టి అగ్రస్థానంలో భారత్!
-
Ittehad-ul-Mujahideen: పాక్ను వణికిస్తున్న కొత్త ఉగ్ర ముఠా.. వణికిపోతున్న ఇస్లామాబాద్!
-
Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?
-
Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
-
Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?