Srikantachari’s mother: యాదాద్రి జిల్లా కలెక్టరేట్ లో శ్రీకాంత చారి తల్లికి సన్మానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాదాద్రి జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు సన్మానం చేశారు. సన్మానం సందర్భంగా కలెక్టరేట్ లో అమరవీరుల కుటుంబాలు కన్నీరు పెట్టుకున్నారు. తెలంగాణలో అమరుల కుటుంబాలకు న్యాయం ఎక్కడ జరిగింది అంటూ వారు వాపోయారు. తొమ్మిది సంవత్సరాలు పూర్తవుతున్న అమరవీరుల కుటుంబాలకు గుర్తింపేలేదు అని బాధపడ్డారు.
Also Read: Anasuya : సరికొత్త అందాలతో మతి పోగొడుతున్న అనసూయ..!!
Also Read
- KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
- Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ప్రాణాలు అర్పించిన తొలి అమరుడు శ్రీకాంత చారి కుటుంబం ప్రభుత్వానికి గుర్తుకు రావడం లేదా..?.. వేరే విధంగా చనిపోయిన వారిని తెలంగాణ అమరులుగా గుర్తించిన ప్రభుత్వం.. నిజమైన అమరుల కుటుంబాలను ఎందుకు మర్చిపోతుంది.? అంటూ కన్నీరు పెట్టుకున్నారు.
శ్రీకాంత చారి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వడం లేదు అంటూ అమరుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Salaar: ప్రశాంత్ నీల్ బర్త్ డేకి ప్రభాస్ సెలబ్రేషన్స్…
అమరవీరుల కుటుంబాలకు మూడెకరాల ఇస్తా అన్న భూమి ఎక్కడ పోయింది.. తెలంగాణకు తండ్రిలా ఉన్న కేసీఆర్.. అమరవీరుల కుటుంబాలకు తండ్రి ఎందుకు కాలేకపోతున్నాడు.. హైదరాబాద్ లో తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం చేయాలి.. కలెక్టర్ కు తమ సమస్యలు విన్నవించాడనికి వినతి పత్రం అందజేశాను అని శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ అన్నారు.
Also Read: Group-1 Hall Tickets: గ్రూప్-1 పరీక్ష హాల్ టికెట్లు విడుదల.. ఇదిగో లింక్..!
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైన అమరుల కుటుంబాలకు తగిన గుర్తింపునిచ్చి.. వారిని ఆదుకోవాలని శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ కోరారు. సీఎం కేసీఆర్ అమరుల కుటుంబాల బాధను తెలుసుకుని అండగా ఉంటే తమ పిల్లల ఆత్మలు కూడా శాంతిస్తాయి అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!