Sourav Ganguly: ఆస్ట్రేలియా పర్యటన తర్వాత రోహిత్, విరాట్ వన్డేల నుంచి రిటైర్ అవుతారా?.. క్లారిటీ ఇచ్చిన గంగూలీ
- ఆస్ట్రేలియా పర్యటన తర్వాత రోహిత్, విరాట్ వన్డేల నుంచి రిటైర్ అవుతారా
- క్లారిటీ ఇచ్చిన గంగూలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత జట్టు మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టెస్ట్, టీ20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ అక్టోబర్లో జరిగే ఆస్ట్రేలియా పర్యటనలో తమ కెరీర్లోని చివరి వన్డే సిరీస్ ఆడవచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ విషయంపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ క్లారిటీ ఇచ్చారు. వారిద్దరూ బాగా రాణిస్తే ఈ ఫార్మాట్లో ఆడటం కొనసాగించాలని ఆయన తెలిపారు.
Also Read:Air India: కొత్త సీట్లు, కర్టెన్ల నుంచి టాయిలెట్ల వరకు.. ఎయిర్ ఇండియా ఫ్లైట్ రూపురేఖలు మారనున్నాయ్!
Also Read
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
- Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
- Astrology: సెప్టెంబర్ 19 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
అక్టోబర్లో ఆస్ట్రేలియా పర్యటన తర్వాత, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డేల నుంచి రిటైర్ కావచ్చని కొన్ని మీడియా నివేదికలు చెబుతున్నాయి. అక్టోబర్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్, ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనున్నాయి. నివేదికల ప్రకారం, 2027 ప్రపంచ కప్ కోసం స్ట్రాటజీలో భారత జట్టు యాజమాన్యం రోహిత్, విరాట్లను పరిగణనలోకి తీసుకోవడం లేదు. వన్డే జట్టులో కొనసాగాలంటే ఇద్దరూ దేశవాళీ క్రికెట్ ఆడాల్సి రావచ్చు.
Also Read:70mm Entertainments: ఆరు స్క్రిప్టులు లాక్.. .. రెండేళ్లలో సినిమాలు రిలీజ్ చేస్తామన్న నిర్మాణ సంస్థ
రోహిత్, విరాట్ వన్డేల నుంచి రిటైర్మెంట్ గురించి సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. నాకు తెలియదు, దానిపై నేను కామెంట్ చేయలేను’ అని అన్నారు. ఎవరు బాగా రాణిస్తారో వారు ఆడటం కొనసాగించాలి. రోహిత్ శర్మ, కోహ్లీ వన్డే రికార్డు అద్భుతంగా ఉందన్నారు. భారత్ -ఆస్ట్రేలియా వన్డే పర్యటన అక్టోబర్ 19న ప్రారంభమవుతుంది. పెర్త్, అడిలైడ్, సిడ్నీలలో మ్యాచ్లు జరగనున్నాయి. దీని తర్వాత డిసెంబర్లో దక్షిణాఫ్రికాతో మూడు స్వదేశీ వన్డేలు ఆడనుంది.
తాజావార్తలు
-
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
-
Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
-
Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
-
OnePlus 13s: 16GB RAMతో OnePlus 13s కొత్త వేరియంట్ రిలీజ్.. 50MP కెమెరా, 5,850mAh బ్యాటరీ
-
Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..