Somireddy: అరాచక ఆంధ్రప్రదేశ్, అప్పుల ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని మార్చారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీకి తాను ఎందుకు కావాలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన వివరాలు విని నివ్వెరపోయాం అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. అరాచక ఆంధ్ర ప్రదేశ్, అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా రాష్ట్రాన్ని మార్చినందుకు మళ్లీ రావాలా..? అని ఆయన ప్రశ్నించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచక పాలనతో అందరినీ అణగదొక్కేందుకు సీఎం జగన్ మళ్లీ రావాలా?.. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని నంబర్-1గా నిలిపినందుకు జగన్ కావాలా?.. లేక 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినందుకు కావాలా? అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అడిగారు.
Read Also: Anil Kumble: తాను అసలు రంగులోకి తిరిగివచ్చాడు.. కేఎల్ రాహుల్పై మాజీ లెజెండ్ ప్రశంసలు
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
నీటిపారుదల, వ్యవసాయ రంగాలని ముంచినందుకు సీఎం జగన్ కావాలా? అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. నాసిరకం మద్యంతో రాష్ట్రంలో మరణ మృదంగం సృష్టిస్తున్నందుకు కావాలా?.. 87 శాతం ప్రజలకు జగన్ బటన్ నొక్కాడో లేదో తెలీదు కానీ, 100శాతం విద్యుత్ చార్జీలు, నిత్యావసరాలు పెంచేశారు.. మద్యం, ఇసుక మాఫియాలు, బడా కాంట్రాక్టర్లు, అదానీ, నత్వానీ లాంటి పేదలు జగన్ పక్కన ఉన్నారు అని ఆయన ఆరోపించారు. ఇలాంటి చేసిందుకు మళ్లీ సీఎం జగన్ కావాలా అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా రాష్ట్రంలో పాలన చేస్తుందని ఆయన అన్నారు. ఏపీలో ప్రజలు చంద్రబాబు నాయుడిని సీఎం చేయాలని చూస్తున్నారు అని సోమిరెడ్డి పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాాక ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తామని మాజీమంత్రి చంద్రమోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!