Snakebite Treatment: విరుగుడు వచ్చేసిందోచ్.. పాము కాటుకు ఇంట్లోనే చికిత్స!
- పాము కాటుకు ఏటా 1 లక్ష 40 వేల మంది మృతి
- సకాలంలో చికిత్స అందక మరణిస్తున్న జనాలు
- పాము కాటుకు విరుగుడు కనుగొన్న కెన్యా పరిశోధకులు
- నిపుణులు సాయం లేకుండానే సులభంగా చికిత్స
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో ప్రతి సంవత్సరం 1 లక్ష 40 వేల మంది విషపూరిత పాము కాటు కారణంగా మరణిస్తున్నారు. ఈ మరణాలలో ఎక్కువ భాగం సకాలంలో చికిత్స లేకపోవడం వల్ల సంభవిస్తున్నాయి. కానీ కెన్యాలో కనుగొన్న ఒక ఆవిష్కరణ ఇప్పుడు పాము కాటుకు చికిత్సను సులభతరం చేసింది. ఇంట్లోనే తమ శరీరంలోని పాము విషాన్ని సులభంగా తొలగించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
READ MORE: AP Fibernet: ఏపీ ఫైబర్ నెట్ ఉద్యోగులపై సర్కార్ షాకింగ్ నిర్ణయం.. 500 మంది ఇంటికే..!
Also Read
- AP Govt: ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ శుభవార్త.. రూ. 50 వేల వరకు వడ్డీ లేని రుణం..
- Instagram Reel: ఇంద్రకీలాద్రిపై ఇన్స్టాగ్రామ్ రీల్ వివాదం.. పోలీసులకు దేవస్థానం ఫిర్యాదు..
- Abhishek Sharma: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకు.. 91 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి..
- Tirumala Laddu: 311 ఏళ్లు పూర్తి చేసుకున్న తిరుమల శ్రీవారి లడ్డూ..!
ఇప్పటివరకు.. భారతదేశంలో పాము కాటుకు విరుగుడుగా యాంటీవీనమ్ను ఉపయోగిస్తున్నారు. దీన్ని ఇంజెక్షన్ రూపంలో ఇస్తున్నారు. కాగా.. ఈ-బయోమెడిసిన్లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. యూనిథియోల్ అనే ఔషధంతో పాము విషాన్ని తొలగించవచ్చని కెన్యా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇప్పటివరకు దీనిని మెటల్ పాయిజనింగ్ చికిత్సకు ఉపయోగిస్తున్నారు. పాము విషంలో మెటాలోప్రొటీనేస్ అనే ఎంజైమ్ ఉంటుందని, ఇది కణాలను దెబ్బతీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది వ్యాప్తి చెందేందుకు జింగ్ అవసరమట. దీనిని శరీరం నుంచి తీసుకుంటుందట.
READ MORE: Tollywood Directors : బాలీవుడ్ హీరోలతో టాలీవుడ్ డైరెక్టర్లు..
అయితే.. యూనిథియోల్ జింక్ వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటుంది. తద్వారా విషం వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది. ఈ ఔషధాన్ని నీటితో కూడా తీసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇది క్యాప్సూల్ రూపంలో కూడా అందుబాటులోకి రావచ్చట. అయితే.. ఇప్పటివరకు, పాము విషాన్ని తొలగించడానికి తయారు చేసిన అన్ని మందులను నిల్వ చేయడానికి ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత అవసరం. మారుమూల గ్రామాల్లో ఈ ఊష్ణోగ్రతలో నిల్వ చేయడం సాధ్యం కారు. గ్రామాల్లో పాము కాటు వల్ల ఎక్కువ మంది చనిపోవడానికి ఇదే కారణం.
READ MORE: Ajinkya Rahane: అజింక్య రహానే స్వార్థపూరితంగా ఆలోచించాల్సింది: కైఫ్
కానీ.. తాజాగా కనుగొన్న విరుగుడు మందు మాత్రం సాధారణ ఊష్ణోగ్రతలో కూడా నిల్వ ఉండి మెరుగ్గా పని చేస్తుందట. కెన్యాలో 64 మందిపై ఈ ఔషధాన్ని ఉపయోగించారని పరిశోధకులు చెబుతున్నారు. ఈ 64 మందికి పాము కాటు తర్వాత యూనిథియోల్ను ఉపయోగించారు. 64 మంది వెంటనే కోలుకున్నారు. వారిపై పాము విష ప్రభావం కనిపించలేదట. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ ఔషధాన్ని ఉపయోగించడానికి ఎటువంటి నిపుణుడు అవసరం లేదట.
తాజావార్తలు
-
Spider Man: భారత్లో ‘స్పైడర్ మ్యాన్’ సునామీ… రూ. 500 కోట్ల క్లబ్పై మార్వెల్ కన్ను
-
AP Govt: ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ శుభవార్త.. రూ. 50 వేల వరకు వడ్డీ లేని రుణం..
-
Vijay Varma: హీరో కాకముందు కాస్టింగ్ కౌచ్.. విజయ్ వర్మ షాకింగ్ వ్యాఖ్యలు.. హైదరాబాద్లో జరిగిన ఘటన ఏంటి?
-
Instagram Reel: ఇంద్రకీలాద్రిపై ఇన్స్టాగ్రామ్ రీల్ వివాదం.. పోలీసులకు దేవస్థానం ఫిర్యాదు..
-
Abhishek Sharma: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకు.. 91 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి..
ట్రెండింగ్
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!