Smriti Mandhana: జాతీయ గీతాలాపన సమయంలో చాలా ఎమోషనల్ అయ్యా..
Smriti Mandhana: సెప్టెంబర్ 25 భారతదేశానికి చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఆసియా క్రీడలు 2023లో భాగంగా.. ఉదయం షూటింగ్లో దేశానికి తొలి బంగారు పతకం లభించింది. ఆ తర్వాత మహిళల క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు 19 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్లో స్మృతి మంధాన బ్యాట్తో అద్భుత ప్రదర్శన చేసింది. ఈ విజయాన్ని చాలా స్పెషల్గా అభివర్ణిస్తూ.. జాతీయ గీతాలాపన సమయంలో తాను చాలా ఎమోషనల్ అయ్యానని చెప్పింది.
Read Also: Sneha Nambiar: శరత్ బాబు నా భర్త కాదు.. నటి సంచలన వ్యాఖ్యలు
Also Read
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారిగా ఆసియా క్రీడల్లో పాల్గొంది. అయితే ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 20 ఓవర్లలో 116 పరుగులు చేసింది. అనంతరం బౌలర్ల అద్భుత ఆటతీరుతో శ్రీలంకను 20 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో టీమిండియా పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా స్మృతి మంధాన మాట్లాడుతూ.. జాతీయ గీతాలాపన సమయంలో జెండా ఎగురవేస్తున్నప్పుడు తన కళ్లలో నీళ్లు తిరిగాయని చెప్పింది. ఇది చాలా ప్రత్యేకమైన క్షణం అని అన్నారు. నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచినప్పుడు మనం టీవీల్లో చూశాం.. ఇప్పుడు ఉమెన్స్ క్రికెట్ టీం కూడా స్వర్ణం గెలిచిందని.. ఇది చాలా ప్రత్యేకమైనదిగా తాను భావిస్తున్నానని తెలిపింది. తాను చాలా సంతోషంగా ఉన్నానని.. చాలా గర్వంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!