Medak Crime: వీడిన మిస్టరీ.. భర్తను, తన చెల్లిని హత్య చేసేందుకు సుపారి ఇచ్చిన అక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medak Crime: మెదక్ జిల్లాలో జంట హత్యల కేసు మిస్టరీ వీడింది. కట్టుకున్న భర్తను, తన చెల్లి హత్య చేసేందుకు అక్క సుపారీ ఇచ్చి హత్య చేయించిన దారుణ ఘటన మెదక్ జిల్లాలోని హత్నూర మండలం షేర్ఖాన్పల్లిలో చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తని, తన చెల్లిని హత్య చేసేందుకు 50 వేల రూపాయలతో అక్క సుపారి కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో జూన్ 17న హత్నూర (మం) షేర్ ఖాన్ పల్లిలో జంట హత్యలు జరిగాయి. లక్ష్మణ్, బాషా మృతదేహాలను పోలీసులు అటవీప్రాంతంలో గుర్తించారు.
Also Read: HMDA: రికార్డు స్థాయి ధర పలికిన కోకాపేట భూములు.. ఎకరం రూ.72 కోట్లు
Also Read
భర్తతో గొడవపడి భార్య బేబీ పుట్టింటికి వెళ్లడంతో బేబీకి వరుసకు చెల్లెలు అయిన భాషని లక్ష్మణ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి కోపంతో ఎలాగైనా భర్తని, చెల్లిని చంపాలని బేబీ ప్లాన్ చేసింది. తన సోదరుడు వినోద్తో హత్యకు ప్లాన్ వేసి 50 వేలకు సుపారి ఇచ్చి 5 వేలు అడ్వాన్స్ ఇచ్చింది బేబీ. ఇద్దరికి మద్యం తాగించి షేర్ ఖాన్ పల్లి అటవీ ప్రాంతంలో బండ రాళ్లతో కొట్టి లక్ష్మణ్ని, కత్తితో పొడిచి భాషను వినోద్ హత్య చేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా ఈ విషయం బయటకు రావడంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బేబీ, వినోద్లను అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Bonalu 2026: గోల్కొండ నుంచి లాల్దర్వాజా వరకు.. బోనాల జాతరకు సర్వం సిద్ధం..
-
US: పర్యాటకుడిపై అడవి దున్న దాడి.. 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వృద్ధుడు.. వీడియో వైరల్
-
Shabad Murder Case : చనిపోవడానికి ముందు రాజ్కుమార్ సెల్ఫీ వీడియో.. విస్తుపోయే నిజాలు..!
-
Trump: ఇకపై హార్ముజ్ను అమెరికానే సంరక్షిస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
-
Asian U23 Athletics: స్వర్ణ పతకంతో మెరిసిన తెలంగాణ బిడ్డ.. సీఎం రేవంత్ అభినందనలు..
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!