Priyank Kharge: ప్రియాంక్ ఖర్గేకు కీలక ఐటీ శాఖ కేటాయింపు.. ఎంబీ పాటిల్కు ఆ శాఖ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyank Kharge: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు కీలకమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీని తిరిగి కేటాయించారు. ప్రస్తుత గ్రామీణాభివృద్ధి, పంచాయత్ రాజ్ మంత్రిగా ఉన్న ప్రియాంక్ ఖర్గే గత సిద్ధరామయ్య ప్రభుత్వంలో ఐటీ/బీటీ శాఖను నిర్వహించారు. బెంగళూరు దేశ ఐటీ రాజధానిగా ఉన్నందున కర్ణాటక ఆర్థిక వ్యవస్థకు ఐటీ/బీటీ పోర్ట్ఫోలియో కీలకం. కాగా, సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడైన ఎంబీ పాటిల్కు మౌలిక సదుపాయాల అభివృద్ధి, భారీ, మధ్య తరహా పరిశ్రమల శాఖలను అప్పగించారు.
నాలుగు రోజుల క్రితం 34 మంది మంత్రులకు పోర్ట్ఫోలియోలు కేటాయించినప్పటి నుండి ఐటీ/బీటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ శాఖలు రెండూ సిద్ధరామయ్య వద్దే ఉన్నాయి. మే 20న తన డిప్యూటీ డీకే శివకుమార్తో పాటు ఎనిమిది మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేసిన సిద్ధరామయ్య ఇప్పుడు ఆర్థిక, కేబినెట్ వ్యవహారాలు, సిబ్బంది, పరిపాలనా సంస్కరణల శాఖ, ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్, కేటాయించని అన్ని శాఖలను కలిగి ఉన్నారు. ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు కేంద్ర నాయకత్వంతో రౌండ్ల చర్చల తర్వాత 24 మంది కొత్త మంత్రులను చేర్చుకోవడం ద్వారా మంత్రివర్గాన్ని పూర్తి స్థాయికి విస్తరించారు.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
Read Also: United World Wrestling: భారత రెజ్లర్లకు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ రెజ్లర్లు మద్ధతు
బెంగళూరు నగరానికి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నప్పటికీ డీకే శివకుమార్కు నగరాభివృద్ధి శాఖను కేటాయించారు. రాబోయే బీబీఎంపీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పోర్ట్ఫోలియో ఆయనకు కేటాయించినట్లు తెలుస్తోంది. 224 మంది సభ్యుల అసెంబ్లీకి మే 10న జరిగిన ఎన్నికలలో, కర్ణాటకలో కాంగ్రెస్ 135 స్థానాలను కైవసం చేసుకోగా, బీజేపీ 66, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్ (సెక్యులర్) 19 స్థానాలు సాధించారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!