SI Suicide: పురుగుల మందు తాగి ఎస్సై ఆత్మహత్యాయత్నం
- పురుగుల మందు తాగి అశ్వరావుపేట ఎస్సై ఆత్మహత్యాయత్నం
- చికిత్స కోసం ఆస్పత్రికి తరలింపు
SI Suicide: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నిన్న(ఆదివారం) ఉదయం సర్వీస్ రివాల్వర్ను ఇంటి వద్ద వదిలేసి అశ్వరావుపేట నుంచి మహబూబాబాద్కు వెళ్లి ఆత్మహత్యాయత్నం చేశారు. అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో నుంచి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు 108కు ఫోన్ రాగా.. వెంటనే 108 అంబులెన్స్లో మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
Read Also: Road Accident: ఎక్స్ప్రెస్ వే మీద వేగంగా దూసుకొచ్చి పల్టీలు కొట్టిన కారు.. యువకుడు మృతి
Also Read
ఎస్సై శ్రీను ముక్కుసూటిగా ప్రవర్తించే వ్యక్తి అందుకే పోలీస్ స్టేషన్లో సిబ్బందితో సరిగా నడుచుకునే వారు కాదని సమాచారం.ఎస్సై శ్రీనుపై మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎస్సై శ్రీనుకు సహకరించేవారు కాదని, ఆ పోలీస్ స్టేషన్ పోవడంతోనే పని ఒత్తిడి పెరిగిందని ఆయన తల్లి, అత్త వాపోయారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
-
Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
-
మోహన్లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్మెంట్!
-
Salman Khan-RR: సారీ భాయ్, ఈ రోజు కాదు.. సల్మాన్ ఖాన్ పోస్ట్కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో