Vijaysai Reddy: చంద్రబాబు ఆనందం కోసం షర్మిల మాట్లాడుతున్నారు
- వైవీ సుబ్బారెడ్డి ప్రెస్ మీట్.
- షర్మిలపై పలు వ్యాఖ్యలు.
- చంద్రబాబు ఆనందం కోసం షర్మిల మాట్లాడుతున్నారు అంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijaysai Reddy Press meet on Sharmila: వైవీ సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ లో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రముఖుల గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. షర్మిలమ్మ ట్వీట్ లో, ప్రెస్ మీట్ లో నాపేరు, కేవీపీ పేరు ప్రస్తావించారు. అయితే, షర్మిలమ్మకు కొన్ని ప్రశ్నలు వేయాల్సిన అవసరం ఉందని, షర్మిల ప్రెస్ మీట్ లో 95% జగన్ మోహన్ రెడ్డిని తిట్టడానికే అని అర్థం అవుతుందని తెలిపారు. విజయమ్మ కన్నీళ్లు తుడ్చడానికి ప్రెస్ మీట్ లు పెట్టలేదు. చంద్రబాబు ఆనందం కోసం షర్మిల ప్రెస్ మీట్లు పెడుతున్నారని, జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కాకూడదని చంద్రబాబు ఎజెండాతో షర్మిల పని చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read: Raghunandan Rao: హైదరాబాద్ శివార్లలో డ్రగ్స్ పార్టీపై స్పందించిన ఎంపీ రఘునందన్ రావు
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
పీసీసీ చీఫ్ గా లేదా జగన్ చెల్లిగా.. వైయస్ కూతురుగా ప్రెస్ మీట్ పెడుతున్నారా.? చంద్రబాబు ఆనందం కోసమా అని ఆయన అడిగారు. మీరు కాంగ్రెస్ లో ఉంటూ చంద్రబాబుకు ఎన్డీయే కు సపోర్ట్ చేస్తున్నారా.? తల్లిని చెల్లిని మోసం చేసిన వ్యక్తి మీకేం న్యాయం చేస్తాడని షర్మిల అన్నారు.. ఎంత ద్రోహం ఇది. బాబు మీదనా.. జగన్ మీదనా ఎవరి మీద మీ కోపం.. అంటూ పలు ప్రశ్నలను ఆయన వ్యాఖ్యానించారు.
Also Read: Gold Smuggling: ప్రైవేట్ పార్ట్లో కిలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా బుక్కైన ఘనుడు
తల్లిని చెల్లిని మోసం చేశాడని అనేది చంద్రబాబు ఇచ్చిన బ్రాండింగ్ అని.. దాన్ని మీరు పాటిస్తున్నారని, జగన్ పట్ల మహిళల్లో వ్యతిరేకత పెంచాలని షర్మిల ద్వారా చంద్రబాబు ప్లాన్ చేశాడని ఆయన మాట్లాడారు. కోటిన్నర మంది మహిళలకు అన్యాయం చేయని జగన్.. బాబు చెప్పగానే ప్రజలు నమ్ముతారా అంటూ.. షర్మిల ఆత్మ విమర్శ చేసుకోండి.. గుండె మీద చేయి వేసుకుని చెప్పండని ఆయన అన్నారు. మీ నాన్న చనిపోవడానికి కారణం ఎవరో మీకు తెలియదా.? నాన్న మరణానికి కారణం అయినా వారితో మీరు కుమ్మకు అయ్యారని అయ్యన అన్నారు. అలాగే నా తండ్రి మరణానికి చంద్రబాబు కారణం అని ఎన్నో వేదికల మీద చెప్పారని, మరణానికి కారణం అయినా కాంగ్రెస్ తో బాబు తో పని చేయడం ఎంత దుర్మార్గం అంటూ అయన మండి పడ్డారు. అలాగే వైఎస్ మరణానికి పదిహేను రోజుల ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారని.. అందులో వైఎస్ దుర్మార్గంగా చస్తాడని బాబు చెప్పాడంటూ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..