Russia: ఆఫీసు సమయంలో సె** బ్రేక్!.. పుతిన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు?
- ఆఫీస్ సె** బ్రేక్!
- పుతిన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై యావత్ ప్రపంచం దృష్టి సారిస్తోంది. ఈ యుద్ధం చాలా ఆందోళనలను కలిగించింది. అయితే తాజాగా రష్యాలో తీసుకున్న మరో నిర్ణయం సంచలనంగా మారింది. ప్రస్తుతం రష్యా జనాభా క్షీణతపై ఆందోళన చెందుతోంది. రష్యాలో జనాభా తగ్గుతోందట. ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. దీని కారణంగా రష్యన్ యువకులు దేశం నుంచి వలసపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. రష్యా ఆరోగ్య మంత్రి డాక్టర్ యెవ్జెనీ షెస్టోపలోవ్ ఆఫీసుకు వెళ్లేవారు లంచ్, కాఫీ సమయాన్ని సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఉపయోగించాలని సూచించారు. రష్యా యొక్క సంతానోత్పత్తి రేటు ప్రతి స్త్రీకి 1.5 పిల్లలకు చేరిన తర్వాత ప్రకటన వెలువడింది.
READ MORE: Bhopal: మూడేళ్ల బాలికపై టీచర్ అత్యాచారం.. ప్రైవేట్ పార్ట్లో గాయం చూసి తల్లి షాక్
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
జనాభా తగ్గుదల ఆందోళనపై ఆరోగ్య మంత్రి డాక్టర్ షెస్టోపలోవ్ మాట్లాడుతూ.. ప్రజలపై ఉన్న పని భారమే వారు కుటుంబాలను మొదలుపెట్టేందుకు ఇష్టపడకపోవడానికి కారణన్న వాదనలను కొట్టివేశారు. “జీవితం చాలా వేగంగా ఎగురిపోతుంది.” అని షెస్టోపాలోవ్ వ్యాఖ్యానించారు. 12 నుంచి 14 గంటలు పనిచేసేవారు కూడా సంతానోత్పత్తి కోసం వారి విరామాలను ఉపయోగించాలని అన్నారు. రష్యా ప్రజల రక్షణ తమ అత్యున్నత జాతీయ ప్రాధాన్యమని పుతిన్ గతంలోనే స్పష్టం చేశారు. “రష్యా భవితవ్యం. మనలో ఎంతమంది ఉంటారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇది జాతీయ ప్రాముఖ్యత కలిగిన సమస్య,” అని అన్నారు. అయితే తగ్గుతున్న జనాభాను అధిగమించేందుకు .. ఉద్భవించిన ఈ పరిష్కారం ఇతర సమస్యలకు దారితీస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
READ MORE:Jani Master: జానీ మాస్టర్ లవ్ జీహాద్.. బీజేపీ నేత సంచలనం!!
పని సంస్కృతి ఏమవుతుంది…?
పని ప్రదేశంలో శారీరక వేధింపుల సంఘటనలను నివారించడానికి లైంగిక వేధింపుల నివారణ (PoSH) వంటి విధానాలు తీసుకురాబడ్డాయి. కానీ రష్యా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కార్యాలయాల్లో బలవంతంగా మానభంగం కేసులు పెరగొచ్చని నిపుణుల చెబుతున్నారు. ముంబైకి చెందిన ప్రముఖ సైకియాట్రిస్ట్, రిలేషన్ షిప్ ఎక్స్పర్ట్ డాక్టర్ సాగర్ ముంద్రా మాట్లాడుతూ.. “ఒకవైపు తమపై జరుగుతున్న అకృత్యాలను సహించలేని మహిళలు రోడ్కెక్కుతున్నారు. మరోవైపు ప్రభుత్వమే కార్యాలయంలో శారీరక సంబంధాలు పెట్టుకోవాలని ప్రచారం చేస్తే పరిస్థితి చేయి జారిపోతుంది. పరిస్థితిని అధిగమించడం పెద్ద టాస్క్ గా మారుతుంది” అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..