Germany : తవ్వకాల్లో లభించిన 1000 అస్థిపంజరాలు
Germany : ప్రపంచంలోని అనేక దేశాల్లోని పురాతన ప్రదేశాల్లో తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో అనేక ఆశ్చర్యకరమైన ఆవిష్కరణలు జరుగుతాయి. జర్మనీలోని న్యూరేమ్బెర్గ్లో ఇలాంటి ఆవిష్కరణ జరిగింది. ఇందులో సామూహిక సమాధిని గుర్తించారు. ఇక్కడ రిటైర్మెంట్ హోమ్ను నిర్మిస్తున్నారు. దాని కోసమే తవ్వకం పనులు సాగుతున్నాయి. ఇది అతిపెద్ద సామూహిక సమాధులలో ఒకటిగా పరిగణించబడుతుంది. కనీసం 1000 అస్థిపంజరాలు కనుగొనబడ్డాయి. నురేమ్బెర్గ్ మధ్యలో ఉన్న సామూహిక సమాధిలో కనుగొనబడిన అస్థిపంజరాలు ప్లేగు బాధితులవి. సుమారు 1,000 అస్థిపంజరాలు కనుగొనబడ్డాయి. అందులో మొత్తం 1,500 మందికి పైగా ఉండవచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Read Also:Breaking: చైనాలో భారీ పేలుడు.. చెల్లా చెదురుగా భవనాల శిథిలాలు..!
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
ఈ సమాధి ఎంత పాతదో ఇంకా తెలియరాలేదు. ఇవి 17వ శతాబ్దానికి చెందినవని భావిస్తున్నారు. కొన్ని ఎముకల రంగు ఆకుపచ్చగా ఉన్నట్లు గుర్తించారు. దీనికి కారణం సమీపంలోని రాగిమిల్లు నుండి వ్యర్థాలను ఇక్కడ పడవేయడమేనని భావిస్తున్నారు. “భవిష్యత్తులో నిర్మాణ ప్రాంతాలలో కనిపించే అన్ని మానవ అవశేషాలను మేము రక్షిస్తాము.. నిల్వ చేస్తాము” అని పురావస్తు శాస్త్రవేత్త మెలానీ లాంగ్బీన్, న్యూరేమ్బెర్గ్ హెరిటేజ్ కన్జర్వేషన్ డిపార్ట్మెంట్, చీఫ్ ఆంత్రోపాలజిస్ట్ ఫ్లోరియన్ మెల్జర్ సైన్స్ అలర్ట్తో చెప్పారు. ఐరోపాలో కనుగొనబడిన ప్లేగు బాధితుల అతిపెద్ద అత్యవసర స్మశానవాటికగా దీనిని పరిగణిస్తున్నారు.
Read Also:MLA Shanampudi: ఢిల్లీకి పిలిచి బీజేపీ కండువా కప్పుకోమన్నారు.. సైదిరెడ్డి ఆడియో వైరల్..
ఈ ప్రాజెక్టు పూర్తయితే యూరప్లో కనుగొనబడిన ప్లేగు బాధితుల్లో అతిపెద్ద అత్యవసర సమాధి అవుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్లాక్ డెత్, జస్టినియన్ ప్లేగు వంటి వినాశకరమైన అంటువ్యాధులకు బుబోనిక్ ప్లేగు కారణమని భావిస్తారు. బ్లాక్ డెత్ తర్వాత నురేమ్బెర్గ్ వంటి నగరాలు బాగా ప్రభావితమయ్యాయి. న్యూరేమ్బెర్గ్లో ప్లేగు వ్యాధితో మరణించిన ఈ వ్యక్తులను క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఖననం చేయలేదు. అత్యవసర పరిస్థితుల్లో ఉమ్మడిగా ఖననం చేశారు. ఈ వ్యక్తుల మరణ పరిస్థితులను అర్థం చేసుకోవడంతో పాటు, ఈ అవశేషాల అధ్యయనం చరిత్ర గురించి చాలా విషయాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!