Germany : తవ్వకాల్లో లభించిన 1000 అస్థిపంజరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Germany : ప్రపంచంలోని అనేక దేశాల్లోని పురాతన ప్రదేశాల్లో తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో అనేక ఆశ్చర్యకరమైన ఆవిష్కరణలు జరుగుతాయి. జర్మనీలోని న్యూరేమ్బెర్గ్లో ఇలాంటి ఆవిష్కరణ జరిగింది. ఇందులో సామూహిక సమాధిని గుర్తించారు. ఇక్కడ రిటైర్మెంట్ హోమ్ను నిర్మిస్తున్నారు. దాని కోసమే తవ్వకం పనులు సాగుతున్నాయి. ఇది అతిపెద్ద సామూహిక సమాధులలో ఒకటిగా పరిగణించబడుతుంది. కనీసం 1000 అస్థిపంజరాలు కనుగొనబడ్డాయి. నురేమ్బెర్గ్ మధ్యలో ఉన్న సామూహిక సమాధిలో కనుగొనబడిన అస్థిపంజరాలు ప్లేగు బాధితులవి. సుమారు 1,000 అస్థిపంజరాలు కనుగొనబడ్డాయి. అందులో మొత్తం 1,500 మందికి పైగా ఉండవచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Read Also:Breaking: చైనాలో భారీ పేలుడు.. చెల్లా చెదురుగా భవనాల శిథిలాలు..!
Also Read
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
- Sattu Chaas Recipe: మండుటెండలో కూల్గా ఉండాలా..? ప్రోటీన్ పవర్తో ‘సత్తు ఛాస్’ తాగండి!.. సింపుల్గా తయారు చేయండి..
- Ragi Side Effects: రాగులు ఆరోగ్యానికి మంచివే.. కానీ ఎక్కువగా తింటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు..!
- AC Usage Tips: మీరు AC వాడుతున్నారా? ఈ 5 చిట్కాలు తప్పక పాటించండి..!
ఈ సమాధి ఎంత పాతదో ఇంకా తెలియరాలేదు. ఇవి 17వ శతాబ్దానికి చెందినవని భావిస్తున్నారు. కొన్ని ఎముకల రంగు ఆకుపచ్చగా ఉన్నట్లు గుర్తించారు. దీనికి కారణం సమీపంలోని రాగిమిల్లు నుండి వ్యర్థాలను ఇక్కడ పడవేయడమేనని భావిస్తున్నారు. “భవిష్యత్తులో నిర్మాణ ప్రాంతాలలో కనిపించే అన్ని మానవ అవశేషాలను మేము రక్షిస్తాము.. నిల్వ చేస్తాము” అని పురావస్తు శాస్త్రవేత్త మెలానీ లాంగ్బీన్, న్యూరేమ్బెర్గ్ హెరిటేజ్ కన్జర్వేషన్ డిపార్ట్మెంట్, చీఫ్ ఆంత్రోపాలజిస్ట్ ఫ్లోరియన్ మెల్జర్ సైన్స్ అలర్ట్తో చెప్పారు. ఐరోపాలో కనుగొనబడిన ప్లేగు బాధితుల అతిపెద్ద అత్యవసర స్మశానవాటికగా దీనిని పరిగణిస్తున్నారు.
Read Also:MLA Shanampudi: ఢిల్లీకి పిలిచి బీజేపీ కండువా కప్పుకోమన్నారు.. సైదిరెడ్డి ఆడియో వైరల్..
ఈ ప్రాజెక్టు పూర్తయితే యూరప్లో కనుగొనబడిన ప్లేగు బాధితుల్లో అతిపెద్ద అత్యవసర సమాధి అవుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్లాక్ డెత్, జస్టినియన్ ప్లేగు వంటి వినాశకరమైన అంటువ్యాధులకు బుబోనిక్ ప్లేగు కారణమని భావిస్తారు. బ్లాక్ డెత్ తర్వాత నురేమ్బెర్గ్ వంటి నగరాలు బాగా ప్రభావితమయ్యాయి. న్యూరేమ్బెర్గ్లో ప్లేగు వ్యాధితో మరణించిన ఈ వ్యక్తులను క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఖననం చేయలేదు. అత్యవసర పరిస్థితుల్లో ఉమ్మడిగా ఖననం చేశారు. ఈ వ్యక్తుల మరణ పరిస్థితులను అర్థం చేసుకోవడంతో పాటు, ఈ అవశేషాల అధ్యయనం చరిత్ర గురించి చాలా విషయాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
NTRNeel :’డ్రాగన్’ గ్లిమ్స్ అనుకున్న టైమ్ కంటే ఇంకాస్త ముందుగానే
-
Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
-
IPL 2026 playoff scenarios: నేడు కీలక మ్యాచ్.. సీఎస్కే-ఎస్ఆర్హెచ్ పోరుతో మారనున్న ప్లేఆఫ్స్ సమీకరణాలు!
-
Sattu Chaas Recipe: మండుటెండలో కూల్గా ఉండాలా..? ప్రోటీన్ పవర్తో ‘సత్తు ఛాస్’ తాగండి!.. సింపుల్గా తయారు చేయండి..
-
Raghava Lawrence: రాజ్ మోహన్పై ట్రోల్స్.. విజయ్కు అండగా లారెన్స్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..