Satyakumar: మేం మోడీ కోసం పని చేస్తున్నాం.. నిన్న అందుకే సమావేశానికి రాలేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Satyakumar: నిన్న విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశానికి సీనియర్ నేతలు హాజరుకాకపోడం చర్చగా మారింది.. అయితే, ఎన్నికల్లో సీట్లు దక్కకపోవగడంతోనే ఆ నేతలు కీలక సమావేశానికి డుమ్మాకొట్టారనే ప్రచారం జరిగింఇ.. దీనిపై స్పందించిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్.. ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు.. ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఆయన.. ఇవాళ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల లిస్టు వచ్చే అవకాశం ఉందన్నారు. అరుణ్ సింగ్, సిద్ధార్ధ సింగ్ ను కలవడానికి తాను వచ్చానన్న ఆయన.. నిన్న ఇతర రాష్ట్రాలలో పని ఉండి.. సమావేశానికి రాలేకపోయానని స్పష్టం చేశారు. కానీ, బయట జరుగుతోన్న ప్రచారాల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. అంతేకాదు.. మేం ప్రధాని నరేంద్ర మోడీ కోసం పని చేస్తున్నాం.. అక్కడక్కడా అసంతృప్తులు ఉన్నా సర్దుకుంటాయన్నారు. వైసీపీలో అందరూ వేరే పార్టీ నుంచి వచ్చినవాళ్లే అని ఎద్దేవా చేశారు. పార్టీ నిర్ణయమే మాకు శిరోధార్యం.. నా పోటీ జాతీయ స్ధాయిలోనా, రాష్ట్ర స్ధాయిలోనా అనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్.
Read Also: Volunteers Resignation: రాజమండ్రిలో వాలంటీర్ల సామూహిక రాజీనామాలు..
Also Read
తాజావార్తలు
-
Sai Pallavi: ‘రామాయణ’ టీమ్పై సాయిపల్లవి ఫ్యాన్స్ ఫైర్!
-
Dropped Catch: ఆ ఒక్క క్యాచ్ మిస్.! ఫలితం.. ఐపీఎల్ 2026 నుండి ముంబై ఇండియన్స్ అవుట్..
-
Box Office Clash : ఒకేరోజు రిలీజ్ అవుతున్న ‘ఎపిక్’ & ‘చెన్నై లవ్ స్టోరీ’
-
Urvil Patel: కోచ్ చెప్పాడు, కొట్టాను.. నయా సెన్సేషన్ ఉర్విల్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Drishyam 3 : అడ్వాన్స్ సేల్స్ లో దూసుకెళ్తున్న దృశ్యం 3.. మోహన్ లాల్ మరో ఇండస్ట్రీ హిట్ ఇస్తాడా?