Rythu Sangheebhava Yatra: భారీ మెజారిటీతో మరోసారి సీఎంగా జగన్
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు పొర్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మబోరన్నారు ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, నందిగం సురేష్. బాపట్ల జిల్లా పర్చూరులో జరిగిన రైతు సంఘీభావ యాత్ర లో పాల్గొన్నారు ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, నందిగం సురేష్. అర్హతే ప్రామాణికంగా అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదే అన్నారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ.
రాష్ట్రాభివృద్ధి, ప్రజల అవసరాల కోసం అప్పు చేసే అధికారం ప్రభుత్వానికి రాజ్యాంగం కల్పించిన హక్కు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అప్పులు చేయాల్సి వచ్చింది. చంద్రబాబు ఆయన పెంపుడు కొడుకు పవన్ కళ్యాణ్ ఎన్ని పొర్లు దండాలు పెట్టినా రాష్ట్ర ప్రజలు విశ్వసించే స్థితిలో లేరు. ప్రజా అభిమానంతో వచ్చే ఎన్నికల్లో మరోసారి సీఎంగా జగన్ మోహన్ రెడ్డి గెలుపొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read
ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తన కొడుకు లోకేష్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకోలేక పోయాడు. సొంతంగా ఎన్నికలకు వెళ్ళే ధైర్యం లేని చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తు కోసం పాకులాడుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు ఎంపీ సురేష్. చంద్రబాబు హయాంలో చనిపోయిన రైతుల కుటుంబాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించాలన్నారు.
Breaking News: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనపై కేసు నమోదు
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!