Rohith Sharma: స్టేడియంకు కారులో ఆకాష్ అంబానీతో పాటు రోహిత్ శర్మ.. కొత్త ట్విస్టులు ఏం లేవుగా..?!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై ఇండియన్స్ యజమాని ఆకాష్ అంబానీ ఏప్రిల్ 10, బుధవారం సాయంత్రం వాంఖడే స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్కు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను డ్రైవ్ చేస్తూ కనిపించాడు. ఐపీఎల్ 2024కి ముందు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించడం ద్వారా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించింది. మేనేజ్మెంట్ యొక్క ఈ చర్య ముంబై ఇండియన్స్ అభిమానుల నుండి భారీ విమర్శలకు దారితీసింది. ముంబై ఇండియన్స్ కు 5 ఐపీఎల్ టైటిల్స్ ను సాధించినప్పటికీ, రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుండి తొలగించడంపై అభిమానులు ఫ్రాంచైజీని పెద్ద ఎత్తున్న విమర్శించారు. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ కు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది.
Also read: Akhil : అయ్యో అఖిల్ ఇలా మారిపోయాడేంటి.. ఈ లుక్ ఎందుకోసమో ..!
Also Read
- Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
ఇకపోతే హార్దిక్ పాండ్యా నాయకత్వంలో జట్టు వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడిపోయిన తరువాత రోహిత్ను కెప్టెన్గా తిరిగి నియమించాలని అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఏది ఏమైనప్పటికీ, ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పై సీజన్ లో మొదటి విజయాన్ని నమోదు చేసిన తర్వాత వారి మూడు మ్యాచ్ ల పరాజయాల పరంపరను చివరకు ముగించింది. ఇకపోతే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా ఆకాష్ అంబానీ, రోహిత్ శర్మ వాంఖడే స్టేడియంకు చేరుకున్నారు. ఇక కెప్టెన్సీ మారినప్పటి నుంచి ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో అశాంతి, గందరగోళం నెలకొన్నాయి. ఐపీఎల్ 2024 సీజన్ తర్వాత రోహిత్ శర్మ ముంబై నుండి నిష్క్రమిస్తారని.. ఇందుకుగాను వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో వేలం జరుగుతుందని నివేదికలు సూచిస్తున్నాయి.
Also read: MI vs RCB: నేడు ఐపీఎల్ లో బిగ్ ఫైట్.. కాకపోతే..?
ఇకపోతే, రోహిత్ శర్మతో కలిసి ఉండేలా ముంబై ఇండియన్స్ తమ శక్తి మేరకు ప్రతిదీ చేస్తుంది. ఇతర ఫ్రాంఛైజీకి వెళ్లనివ్వకుండా అనేక ఆలోచనలు చేస్తోంది. ఇకపోతే 2013 నుండి ముంబై ఇండియన్స్ ను రోహిత్ శర్మ మాత్రమే విజేతగా నిలిపాడు. ఐపీఎల్ 2013 మధ్యలో రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత, రోహిత్ ముంబై జట్టు అదృష్టాన్ని మార్చాడు. ముంబైని 2013, 2015, 2019, 2019, 2020 లలో మొత్తం ఐదు టైటిళ్లను అందించాడు.
Rohit Sharma with Akash Ambani 🤨🧐 pic.twitter.com/hYSj32vBHo
— Johns (@RITIKAro45) April 10, 2024
తాజావార్తలు
-
Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500… రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
-
Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
-
‘జైలర్ 2’ సెన్సార్ రగడ. ‘U/A’ సర్టిఫికెట్ ఇస్తేనే సినిమా రిలీజ్ చేస్తానన్న రజనీకాంత్?
-
Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?