Rohit Sharma: దూసుకుపోతున్న హిట్ మ్యాన్.. వరల్డ్ కప్లో పరుగుల జోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచకప్ 2023లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ దూసుకుపోతున్నాడు. ఈ ట్రోఫీలో తన బ్యాట్ తో పరుగుల వరద పారిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్ లో విఫలమైనప్పటికీ.. రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ కొట్టాడు.. ఆ తర్వాత పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కూడా సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇవాళ(గురువారం) బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేశాడు. దీంతో ఈ ప్రపంచకప్లో రోహిత్ శర్మ 250 పరుగుల ఫిగర్ను టచ్ చేసిన మొదటి బ్యాట్స్మెన్గా నిలిచాడు. ఇప్పటి వరకు రోహిత్ శర్మ మినహా మరే ఇతర బ్యాట్స్మెన్ ఈ స్థానాన్ని సాధించలేదు.
Read Also: Minister Puvvada Ajay: బరాబర్ మా పార్టీ సెక్యులర్ పార్టీనే.. అందుకే ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నాం..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఈ ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ల జాబితాలో రోహిత్ శర్మ తర్వాత.. న్యూజిలాండ్ ఓపెనర్ డ్వేన్ కాన్వే రెండో స్థానంలో ఉన్నాడు. డ్వేన్ కాన్వే 249 పరుగులు చేశాడు. మూడో స్థానంలో పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మహ్మద్ రిజ్వాన్ నిలిచాడు. మొహమ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్లో ఇప్పటి వరకు 248 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డి కాక్ 229 పరుగులు ఉన్నాయి. ఐదో స్థానంలో న్యూజిలాండ్కు చెందిన రచిన్ రవీంద్ర ఐదో స్థానంలో నిలిచారు. ఈ యువ బ్యాట్స్మెన్ 215 పరుగులు చేశాడు.
Read Also: AP CM Jagan: కొడాలి నాని మేనకోడలి వివాహా వేడుకకు హాజరైన సీఎం జగన్
ప్రపంచకప్లో భారత్కు తొలి మ్యాచ్లోనే రోహిత్ శర్మ బ్యాడ్ స్టార్ట్ అందిచాడు. ఆ తర్వాత ఆఫ్ఘానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ తో అద్భుతంగా పునరాగమనం చేశాడు. ఆఫ్ఘనిస్థాన్పై రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 84 బంతుల్లో 131 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత పాకిస్థాన్పై రోహిత్ శర్మ కేవలం 63 బంతుల్లో 86 పరుగులు చేశాడు. ఇప్పుడు బంగ్లాదేశ్పై రోహిత్ శర్మ 40 బంతుల్లో 48 పరుగులు చేశాడు. దీంతో 2023 ప్రపంచకప్లో 250 పరుగుల మార్క్ను అందుకున్న తొలి బ్యాట్స్మెన్గా రోహిత్ శర్మ నిలిచాడు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!