Revanth Reddy: రేపు ఖమ్మం జిల్లా పర్యటనకు రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రేపు (గురువారం) ఖమ్మం జిల్లాకు వెళ్లనున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ ముగింపు సందర్భంగా వచ్చే నెల 2వ తారీఖున ఇక్కడ సభ నిర్వహణ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎస్ఆర్ గార్డెన్ సమీపంలో పొంగులేటి వ్యవసాయ క్షేత్రంలో సభాస్థలి ఏర్పాట్లను టీపీసీసీ చీఫ్ పరిశీలించనున్నారు.
Read Also: Virupaksha: విరూపాక్ష డైరెక్టర్ కి సర్పైజ్ ఇచ్చిన హీరో, నిర్మాత
Also Read
- రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
- Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
- 6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
ఈమేరకు రేవంత్ రెడ్డి సభాస్థలి దగ్గర సూచనలు, సలహాలు చేయనున్నారు. అలాగే మాజీ ఎంపీ పొంగులేటితో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమై సభ నిర్వహణ, జన సమీకరణపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. వచ్చేనెల 2న నిర్వహించే సభ సక్సెస్ కోసం కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. పార్టీలో తాను చేరుతున్న సందర్భంగా సభను విజయవంతం చేయడంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. జన సమీకరణ కోసం నియోజకవర్గాల వారీగా కమిటీలను నియమించగా, దాదాపు 100 ఎకరాల్లో ఈ సభ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Read Also: Wednesday Special : మీ మనోభీష్టాలు నెరవేర్చే స్తోత్రాలు.. బుధవారం నాడు భక్తిశ్రద్ధలతో వినండి
ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ గత అసెంబ్లీ ఎన్నికల సమయాన ప్రచార నిమిత్తం ఖమ్మం వచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే వస్తుండడంతో సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈమేరకు ఖమ్మానికి 60 నుంచి 80 కిలోమీటర్ల పరిధి నుంచి జన సమీకరణ చేయనున్నారు. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్, డోర్నకల్, సూర్యాపేట, కోదాడ, ములుగు తదితర ఏరియాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు హాజరయ్యేలా కాంగ్రెస్ నేతలు కృషి చేస్తున్నారు.
తాజావార్తలు
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
-
Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
-
Salman Khan: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో కొత్త కేసు… రూ.3 కోట్ల మోసం కేసులో కోర్టు సమన్లు!
-
India Post Recruitment 2026: 10th పాసయ్యారా?.. ఇండియా పోస్ట్లో ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం.. మంచి జీతం
ట్రెండింగ్
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!