Revanth Reddy : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మునుగోడు ప్రజలకు తీవ్ర అన్యాయం చేశాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దామెర గ్రామంలో బూత్ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ ఇంచార్జీ మాణిక్కం ఠాకూర్, ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజ్, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగరవేసే విధంగా కార్యాచరణ ప్రకటించామన్నారు. బీజేపీ డిపాజిట్ జప్తు చేసే విధంగా దేశానిర్దేశం చేసామని, మునుగోడులో ఎక్కువసార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచిందని, మునుగోడులో గతంలో ఎన్నడు బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదన్నారు. మునుగోడు ప్రజలు చాలా స్పష్టంగా కాంగ్రెస్ లేదా కమ్యూనిస్టు పక్షాన మాత్రమే నిలబడ్డారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మునుగోడు ప్రజలకు తీవ్ర అన్యాయం చేశాయని, మరోసారి నియోజకవర్గ ఓటర్లను వంచించడానికి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రజల వద్దకు వస్తున్నాయన్నారు.
Also Read
- PM Modi: దేశ చరిత్రలో మరో కీలక ఘట్టం.. తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్న మోడీ
- TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
- Pakistan: యూనిఫాం విడిచి, రాజకీయాల్లోకి రా.. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు సవాల్..
- Trump: ఇరాన్పై భీకర దాడులకు ప్రణాళిక.. సిచ్యుయేషన్ రూమ్లో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్
మునుగోడు నియోజకవర్గం పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ హయాంలోని అన్ని రంగాలలో అభివృద్ధి జరిగిందని, టీఆర్ఎస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మునుగోడులో బీడు భూములకు సాగునీరు అందేదన్నారు రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ వివక్షపూరితంగా తెలంగాణలో పరిపాలన చేస్తున్నారని, ప్రధాని గుజరాత్ కు మాత్రమే ప్రధానిగా వ్యవహరిస్తున్నారని, ప్రధాని కూడా రాష్ట్రంపై చిన్న చూపు చూస్తున్నారు… నిధుల మంజూరు విషయంలో, అలసత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. గుజరాత్కు అవసరం లేకపోయినా బుల్లెట్ రైలు మంజూరు చేశారని ఆయన విమర్శించారు.
తాజావార్తలు
-
World’s First Motorcycle: ప్రపంచంలో మొట్టమొదటి బైక్ను ఎవరు కనిపెట్టారు? షాకింగ్ హిస్టరీ ఇదే!
-
PM Modi: దేశ చరిత్రలో మరో కీలక ఘట్టం.. తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్న మోడీ
-
TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
-
Pakistan: యూనిఫాం విడిచి, రాజకీయాల్లోకి రా.. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు సవాల్..
-
Trump: ఇరాన్పై భీకర దాడులకు ప్రణాళిక.. సిచ్యుయేషన్ రూమ్లో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!