AP News: ఏపీ ఎస్పీడీసీఎల్లో వేలకోట్ల అవినీతి.. రిటైర్డ్ ఐపీఎస్ సంచలన వ్యాఖ్యలు!
- రిటైర్డ్ ఐపీఎస్ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు
- ఏపీ ఎస్పీడీసీఎల్లో వేలకోట్ల అవినీతి
- రాజకీయ పార్టీలు ప్రజలు సమయాన్ని వృద్దా చేశాయి
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎస్పీడీసీఎల్లో వేలకోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు. ఇది రెండు పార్టీల అవినీతి ప్రేమ కథ అని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరారు. ప్రస్తుతం విచారించేంత పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. వైసీపీ హయాంలో అప్పటి సంతోష్ రావు లాంటి అధికారుల వల్లే ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. కందుకూరు హత్య కేసులో లక్ష్మి నాయుడు కుటుంబానికి ప్రభుత్వ సాయంపై ఏబీ వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏబీ వెంకటేశ్వరరావు ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘రాజకీయ పార్టీలు లేనిపోని కుల గోడవలతో ప్రజలు సమయాన్ని వృద్దా చేశాయి. ఒక కుల గొడవకు అంత ప్రధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంటి?. నీరు, ఉద్యోగాలు, వ్యాపారాలు, డీజిల్ ధరలపై జనాలు చర్చించాలి … కానీ కుల గోడవలతో పని ఎంటి?. పనికి మాలిన గోడవలు ప్రజలకు ఎందుకు?. పరిహారం ఇవ్వడానికి ఒక పద్దతి ఉండాలి. మన జేబులో డబ్బులు ఇచ్చినట్లు ఇస్తూ పోతే ఎలా?. మానవీయ కోణం కేవలం కొన్ని కేసులకు పరిహారం ఇస్తే తప్పులేదు. కానీ ఒక కులాన్ని భుజాన్న వేసుకోవడానికి ఈ పరిహారం ఇచ్చినట్టు ఉంది. హత్య కేసుల అన్నిటిలో ఇలాంటి పరిహారం ప్రకటించే పాలసీ నిర్ణయం ఏదైనా తీసుకున్నారా?. దానికి సంబంధించి ఏదైనా జీవో ఉందా.. దీనికి రాజ్యాంగ, చట్టబద్దత, హేతుబద్దత ఉందా?’ అని ప్రశ్నించారు.
Also Read
- Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
- MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
- KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
Also Read: Rashmika Mandanna: ఆ పని అస్సలు చేయొద్దంటూ.. రష్మికను మందలించిన డాక్టర్!
‘ప్రజల సొమ్ము ఖర్చు పెట్టే సమయంలో జవాబుదారీతనం, చట్టబద్దత ఉండాలి. ఒక పాలసీ నిర్ణయం లేకుండా ఎలా దారాదత్తం చేస్తారు. ఇలాంటి చర్యలతో సమాజంలోకి ఎలాంటి సందేశం పంపిస్తున్నారు. ఇది తప్పుడు సంకేతం పంపిస్తోంది సమాజంలోకి. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అమానుష ఘటనలు జరిగినప్పుడు నిందితులను ఆత్మహత్య చేసుకోవడం సాదారణమే. తుని ఘటనలో చనిపోయిన నిందితుడి విషయంలో ఎదైనా అనుమానాలు ఉంటే న్యాయ విచారణ కోరవచ్చు’ అని రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!