RCB vs CSK: ఆర్సీబీకి ‘చెపాక్’ కష్టాలు.. మరి ఈసారి ఎలాగో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ లవర్స్ ఐపీఎల్ 2024 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అన్న నిరీక్షణకు కేవలం కొద్ది గంటల్లో తెరపడనుంది. ఇక మొదటి మ్యాచ్ లోనే చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడుతుండడంతో హై- ఓల్టేజ్ యాక్షన్ తప్పదని ఐపీఎల్ అభిమానులు భావిస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఐపీఎల్ మొత్తంలో 31 సార్లు సీఎస్కే – ఆర్సీబీలు తలపడగా అందులో.. సీఎస్కే 20సార్లు గెలవగా.. ఆర్సీబీ 10 సార్లు విజయం సాధించింది. ఒకసారి ఫలితం రాలేదు.

Also Read
- డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
- India vs England: చేజారిన టీ20 సిరీస్.. రోహిత్-కోహ్లీ రీఎంట్రీ.. ఇక ఇంగ్లండ్పై ప్రతీకారమే మిగిలింది..!
- FIFA World Cup 2026: మెరినో మ్యాజిక్.. బెల్జియంపై 2-1 థ్రిల్లర్ విజయంతో సెమీస్లోకి స్పెయిన్.!
- Social Media Monitoring: సోషల్ మీడియాకు బ్రేక్లు..! ప్రత్యేక మెకానిజం
ఇక 2023 ఐపీఎల్ సీజన్ లో చిన్నస్వామి స్టేడియం లో జరిగిన సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో సీఎస్కే 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక.. ఆర్సీబీకి ‘చెపాక్ స్టేడియం’ కలిసి రాలేదని చూపొచ్చు. దీనికి కారణం స్టాట్స్ చూస్తే.. 2008లో జరిగిన తొలి మ్యాచ్ లో సీఎస్కే పై ఆర్సీబీ గెలిచింది. అయితే ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు 7-1 తేడాతో ఆర్సీబీ ఓటమిపాలైంది. 2008లో సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో లో- స్కోరింగ్ మ్యాచ్లో సీఎస్కే పై ఆర్సీబీ14 పరుగుల తేడాతో గెలిచింది. ఆ మ్యాచ్ లో ఆర్సీబీ 126 పరుగులు చేయగా.. సీఎస్కే కేవలం 112 పరుగులకే పరిమతి కావడంతో ఓడిపోయింది.
Also read: Operation Valentaine OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన వరుణ్ మూవీ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?
ఇక ఐపీఎల్ 2019 మొదటి మ్యాచ్ లోనే సీఎస్కే- ఆర్సీబీలు తలపడ్డాయి. కాకపోతే ఆనాటి మ్యాచ్ ని ఆర్సీబీ గుర్తుతెచ్చుకోకూడదని అనుకుంటుంది. ఎందుకంటే 17.4 ఓవర్లు మాత్రమే ఆడి ఆర్సీబీ.. కేవలం 70 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ మ్యాచ్ ను సీఎస్కే.. 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఆ తర్వాత 2012 సీజన్ లో ‘చెపాక్ జింక్స్’ పేరుకి ఆర్సీబీ దాదాపు ముగింపు పలికింది అనుకున్నారు. ఆ మ్యాచ్ లో క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్తో 20 ఓవర్లలో 205 పరుగులు చేసింది ఆర్సీబీ. సీఎస్కే బ్యాటింగ్ చూస్తే.., ఓటమి ఖాయం అని అనుకున్న సమయంలో 12 బాల్స్లో 43 పరుగులు కొట్టాల్సి ఉండగా.. విరాట్ కోహ్లీ బౌలింగ్ వేశాడు. కేవలం ఆ ఒక్క ఓవర్ లో 28 పరుగులు చేశాడు ఆల్బీ మార్కెల్. దాంతో ఒక్క ఓవర్ లో 15 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆ పనిని జడేజా, డ్వైన్ బ్రోవోలు ముగించారు.
తాజావార్తలు
-
Rakta Charitra: ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్.. పార్ట్ 3పై క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ.. ‘ఇప్పుడున్న వాళ్లకు అంత సీన్ లేదు’
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
Roshan Kanakala: ప్రేమ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్.. రోషన్ కనకాల కొత్త సినిమా గ్రాండ్ లాంచ్!
-
India vs England: చేజారిన టీ20 సిరీస్.. రోహిత్-కోహ్లీ రీఎంట్రీ.. ఇక ఇంగ్లండ్పై ప్రతీకారమే మిగిలింది..!
-
Srileela Trolling : శ్రీలీలకు అవమానం.. లెనిన్ నుండి తప్పుకోవడం ప్లస్ అంటూ ట్రోలింగ్
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!