RBI : కనిపించకుండా పోయిన రూ.88,000 కోట్ల విలువైన కొత్త రూ.500 నోట్లు.. స్పందించిన ఆర్బీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI : రూ.88,000 కోట్ల విలువైన రూ.500 నోట్లు కనిపించకుండా పోయాయని మీడియాలో వచ్చిన కథనాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) స్పందించింది. ప్రింటింగ్ ప్రెస్ల్లో ముద్రితమైన రూ.500 నోట్లు మాయం అయ్యాయని కొన్ని మీడియా సంస్థలు దుష్పచారం చేస్తున్నాయని ఆర్బీఐ ఆరోపించింది. ఈ వార్తలను కొట్టిపారేసిన ఆర్బీఐ ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలోని మిస్టరీని ఛేదించింది.
సమాచార హక్కు (ఆర్టీఐ) నుంచి అందిన సమాచారం ఆధారంగా రూ. 500 కొత్త నోట్లు ‘తప్పిపోయాయని’ మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రభుత్వ నోట్ ప్రెస్ 881.06 కోట్ల కొత్త నోట్లను ముద్రించిందని, అయితే 726 కోట్ల నోట్లు మాత్రమే ఆర్బిఐకి చేరాయని ఆర్టిఐలో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ విషయంపై ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై మీడియాలో వచ్చిన వార్తలను ఆర్బీఐ ఖండించింది. ఆర్టీఐలో ఇచ్చిన సమాచారం సరైన సందర్భంలో అర్థం కాలేదని సెంట్రల్ బ్యాంక్ చెబుతోంది. ఈ నివేదిక సరైనది కాదు. ఆర్టీఐలో ప్రభుత్వ ప్రెస్ను కోరిన సమాచారం ప్రకారం ఎన్ని నోట్లు ముద్రించబడ్డాయో మాత్రమే తెలియజేస్తుంది.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
Read Also:Saif Ali Khan : ఆదిపురుష్ సినిమా ఫలితం సైఫ్ ముందే ఊహించాడా..?
సమాచార హక్కు చట్టం-2005 కింద కోరిన సమాచారానికి వివరణ సరిగ్గా జరగలేదు. ప్రెస్ నుండి ఆర్బిఐకి నోట్ల సరఫరా బలమైన వ్యవస్థ ఉంది. ప్రెస్ నుంచి బ్యాంకుకు వచ్చిన ప్రతి నోటుకు లెక్క ఉంటుంది. ఇందులో నోట్ల ముద్రణే కాకుండా వాటి నిల్వ, పంపిణీకి సంబంధించిన సమాచారం కూడా దృఢంగా ఉంచుతారు. ఆర్బీఐ స్వయంగా తన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచుకుంటుంది. దీన్ని సామాన్యులు విశ్వసించాలి.
Read Also:Railway Technology: మూడు ట్రాక్ లపై నడిచే ట్రైన్.. ఎప్పుడైనా చూశారా..!
రూ.2000 నోట్లను నిషేధించారు
RBI తాజాగా 2000 రూపాయల నోట్లను కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు సెప్టెంబర్ 30 చివరి తేదీ. 2016లో దేశంలో కొత్త 500 రూపాయల నోట్లను ప్రవేశపెట్టిన సమయంలోనే ఈ 2000 రూపాయల నోట్లను కూడా ప్రవేశపెట్టారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..