Ratha Saptami 2024: అరసవల్లిలో రథసప్తమి వేడుకలు.. శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయానికి వీఐపీల తాకిడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ratha Saptami 2024: శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు ప్రారంభం అయ్యాయి.. అసరవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో.. అర్ధరాత్రి దాటిన తర్వాత స్వామివారి జయంతి ఉత్సవానికి అంకురార్పణ చేశారు వేదపండితులు. వేదపారాయణoతో ఆదిత్యుని మూలవిరాట్ కి క్షీరాభిషేకo నిర్వహించారు ఆలయ పండితులు.. క్షీరాభిషేకం అనంతరం త్రిచ, చౌరం, ఆరుణం, నమకం, చమకాలతో అభిషేకపూజలు నిర్వహించారు.. మాఘమాసం రథసప్తమి సందర్బంగా నిజరూపదర్శనంలోభక్తులకు కనువిందు చేస్తున్నారు సూర్యభగవానుడు.
Read Also: Delhi Fire Accident: ఢిల్లీలో పేయింట్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఇప్పటి వరకు 11 మంది సజీవదహనం..
Also Read
- 50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- 10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
- Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
ఏడాదికి ఒక రోజు నిజరూపంలో దర్శనమిస్తున్న తమ ఇష్టదైవాన్ని దర్శించేందుకు రాత్రి ఎనిమిది గంటల నుండే క్యూ లైన్లలో వేచివున్నారు భక్తులు.. సాధారణ భక్తులతో పాటు వీఐపీల తాకిడితో కిటకిటలాడుతోంది అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయం. మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మేల్యేలు గోర్లే కిరణ్, విశ్వసరాయి కళావతి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణితో పాటు తెలంగాణలోని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సహా పలువురు వీఐపీలు సూర్యదేవుడిని దర్శించుకున్నారు. ఇక, రథ సప్తమి సందర్భంగా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది అరసవల్లిలోని సూర్యనారాయణస్వామి ఆలయంలో.. ఆధిత్యుని నామస్మరణతో మారుమోగుతున్నాయి ఆలయ పరిసర ప్రాంతాలు..
తాజావార్తలు
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
-
Rahul Ramakrishna: థియేటర్ల కంటే ఓటీటీలే బెటర్.. డైరెక్టర్గా రాహుల్ రామకృష్ణ కొత్త ప్లాన్!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!