Raksha Bandhan 2024: రాఖీ ఇలా కడుతున్నారా?..
- ఇవాళ ఆగస్టు 19న దేశవ్యాప్తంగా రక్షా పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటున్నాం..
- ఈసారి రక్షాబంధన్ చాలా ప్రత్యేకమైన రోజు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raksha Bandhan 2024: ఇవాళ ఆగస్టు 19న దేశవ్యాప్తంగా రక్షా పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటున్నాం. ఈసారి రక్షాబంధన్ చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే.. ఈసారి రక్షాబంధన్ శ్రావణ సోమవారం నాడు రావడం ఒక విశేషం అయితే.. రక్షాబంధన్ రోజు ఏడు విశేష శుభయోగాలు ఏర్పడుతున్నాయి. రాఖీ పండుగ నాడు రవియోగం, శశరాజయోగం, బుధాదిత్య యోగం, శోభనయోగం, సర్వార్ధ సిద్ధి యోగం, శుక్రాదిత్య యోగం, లక్ష్మీనారాయణ యోగం రక్షాబంధనం నాడు ఏర్పడతాయి. అన్న చెల్లెల్ల బంధానికి ప్రతీకగా చెప్పబడే రక్షాబంధన్ రోజున, తోడబుట్టిన జీవితాల్లో అపారమైన ఆనందం, శ్రేయస్సు తీసుకురావడానికి కొన్ని పనులు చేయాలని చెబుతారు.రాఖీ పండుగకు సోదరులకు రాఖీ కట్టడం, మిఠాయిలు తినిపిస్తే సరిపోతుందని చాలా మంది అనుకుంటారు. కానీ.. రాఖీ పండుగ నాడు కచ్చితంగా పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. వారి గురించి అందరూ తెలుసుకోవాలి.
Read also: Heavy Vehicles: ఉదయం 7 గంటల తర్వాత సిటీలోకి భారీ వాహనాలు నో ఎంట్రీ..
Also Read
- Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
- Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
- Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
రాఖీ పండుగ నాడు అన్నదమ్ములకు రాఖీ కట్టే కార్యక్రమం చాలా నియమాలతో జరగాలి. వినాయక చవితి, దసరా పండుగలను ఎలా జరుపుకుంటామో, అదే నియమ నిబంధనలతో రాఖీ పండుగను జరుపుకోవాలి. రాఖీ కట్టే అమ్మాయిలు తెల్లవారుజామున నిద్రలేచి తల స్నానం చేసి రాఖీ కట్టే ముందు అన్నదమ్ములను కూర్చోబెట్టి రాఖీ కట్టడం చాలా మంచిది. సోదరుడు తూర్పు వైపు కాకుండా ఉత్తరం వైపు ఉండేలా కూర్చొని రాఖీ కట్టాలి. పొరపాటున కూడా దక్షిణ దిశలో కూర్చోవద్దు. దక్షిణ దిక్కున కూర్చుని రాఖీ కడితే ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అన్న, తమ్ములు రాఖీలు కట్టే ముందు దేవుడికి నమస్కరించాలి. వినాయకుడి ఫోటో లేదా విగ్రహానికి బొట్టు పెట్టి ఆ తరువాత సోదరులకు రాఖీ కట్టాలి. సోదరులకు కుంకుమ బొట్టు పెట్టి హారతి ఇచ్చి రాఖీ కట్టాలి. ఆ తర్వాత మిఠాయి తినిపించాలి. అంతేకాదు రాఖీ కట్టేటప్పుడు అన్నదమ్ములు శ్లోకం పఠించి రాఖీ కట్టాలి. “యేన బద్దో బలీ రాజా దానవేంద్రో మహాబల తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల” అనే మంత్రాన్ని పఠించి రాఖీ కట్టడం మంచిది.
రాఖీని ఎన్ని రోజులు ఉంచుకోవాలి.. నియమాలు ఏమిటి?
తాజావార్తలు
-
Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
-
Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
-
Dil Raju: ‘సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..’: ప్రొడ్యూసర్ దిల్ రాజు
-
Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..