Rajasthan: రాజస్థాన్ లో 100 ఏళ్ల తర్వాత మేలో రికార్డు స్థాయి వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లో ఈసారి మే నెలలో 62.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది గత 100 ఏళ్లలో ఇదే నెలలో అత్యధికం అని భారత వాతావరణ శాఖ నిన్న ( గురువారం ) తెలిపింది. రాష్ట్రంలో సాధారణంగా మే నెలలో సగటున 13.6 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదు అయింది. కానీ ఈసారి, అనేక పాశ్చాత్య అవాంతరాల కారణంగా-మధ్యధరా ప్రాంతంలో ఉద్భవించిన వాతావరణ వ్యవస్థలు మరియు వాయువ్య భారతదేశానికి అకాల వర్షపాతం మరియు ఇతర కారణాల వల్ల, మొత్తం 62.4 మిల్లి మీటర్ల వర్షం కురిసింది.
Also Read : Viral news: ఓరి దేవుడో..ఆంటీ ఏం చేస్తివి.. మైకేల్ కే మతిపోతుందిగా..
Also Read
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవి విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంపు.!
- US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
- IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
- Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
గత 100 ఏళ్లలో ఈ నెలలో ఇదే అత్యధిక వర్షపాతం అని వాతావరణ శాఖ పేర్కొంది. మే 1917లో రాజస్థాన్లో 71.9 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది. బికనీర్, జోధ్పూర్, అజ్మీర్, జైపూర్, భరత్పూర్ డివిజన్లలో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షపాతం కార్యకలాపాలు శనివారం మరియు ఆదివారాల్లో పెరుగుతాయి అని తెలిపింది. జూన్ ఐదు మరియు ఆరు వరకు అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 7, 8 తేదీల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Also Read : 2018: కొంచెం ఆగి ఉంటే వండర్స్ జరిగేవి… తప్పు చేసారు
మరో వైపు రుతుపవనాలు ఈ నెల 4న కేరళలో ప్రవేశిస్తాయని వెల్లడించింది. ఇదే సమయంలో ఒక రోజు ముందుగానే ఈ నెల 3వ తేదీన కేరళను తాకవచ్చంటూ మరి కొందరు నిపుణలు విశ్లేషిస్తున్నారు. ఈ నెల 5న ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఉపరితల అవర్తనం ఏర్పడుతుందని పేర్కొంది. ఆ తరువాత 48 గంటల్లో అప్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 7, 8 తేదీల్లో రాయలసీమలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవి విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
-
IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
-
Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!