Rahul Gandhi: బీజేపీ టీఆర్ఎస్ రెండూ ఒకటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో నాలుగవ రోజు రాహుల్ గాంధీ పాదయాత్ర ముగిసింది. జడ్చర్ల జంక్షన్ లో రాహుల్ గాంధీ బహిరంగ సభ నిర్వహించారు. బీజేపీ టీఆర్ఎస్ రెండూ ఒకటే అని ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ. తెలంగాణలో బీజేపీపై యుద్ధం చేస్తున్నా.. ఢిల్లీలో మాత్రం ఇద్దరూ కలిసే నడుస్తున్నారని రాహుల్ విమర్శలు చేశారు. పాదయాత్రలో తెలంగాణ ప్రజల గొంతు వింటున్నాం అన్నారు రాహుల్ గాంధీ. చేనేత కార్మికులకు మేం అండగా నిలబడతాం.
Read ALso: Bombay High Court: పోలీస్ స్టేషన్ నిషిద్ధ ప్రాంతం కాదు.. వీడియో చిత్రీకరణ నేరం కాదు..
Also Read
- Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
- T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
తెలంగాణలో మన ప్రభుత్వం వస్తే విద్యారంగంపై బడ్జెట్ పెంచుతాం.. యువతకు ఉపాధి కల్పిస్తాం… శిక్షణ ఇస్తాం.. యువత కలలు సాకారం అవుతాయన్నారు. : మన డబ్బు మనకు చేరడం లేదు..దేశంలో ముగ్గురు వ్యాపారుల దగ్గరే డబ్బు చేరుతుంది.. దేశం మొత్తాన్ని ప్రయివేటు పరం చేస్తున్నారని మోడీ సర్కార్ పై నిప్పులు చెరిగారు రాహుల్ గాంధీ.

జడ్చర్ల లో రాహుల్ పాదయాత్ర కి భారీగా జనం తరలివచ్చారు. అయితే, జడ్చర్ల దారి వెంట ఉన్న వీధి లైట్లు బంద్ చేశారు మున్సిపాలిటీ అధికారులు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డాయి. కేసీఆర్ ప్రభుతం లాక్కున్న దళిత..పేదల…భూములు వెనక్కి ఇస్తాం అని రాహుల్ హామీ ఇచ్చారు. లక్షల మంది చెనేతల పై 18 శాతం జీఎస్టీ వేసింది ప్రభుత్వం. వాళ్ళ కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు. మేము అధికారంలోకి వస్తే జీఎస్టీ రద్దుచేస్తాం అన్నారు.

ఇదేం పెద్ద విషయం కాదన్నారు. తెలంగాణ ప్రజల సమస్య వింటున్నానన్నారు. రైతులు,దళితులు, విద్యార్థులతో మాట్లాడుతున్నాం. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చారు మోడీ. ధరణి పోర్టల్ వల్ల రైతులకు ఒరిగిందేంలేదు. కేసీఆర్.. దళితుల భూములు లాక్కుంటున్నారు. వారికి మేం న్యాయం చేస్తాం అన్నారు రాహుల్ గాంధీ. ఈ బహిరంగ సభకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు భారీగా హాజరయ్యారు. రాహుల్ సభకు జనం నీరాజనం పలికారు.
Read ALso: Jagadish Reddy: మంత్రి జగదీష్ రెడ్డికి EC షాక్.. 48 గంటలు నిషేధం
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!