Big Pay Hike: టీచర్లకు గుడ్న్యూస్.. భారీ వేతన పెంపును ప్రకటించిన సర్కారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab Announces Big Pay Hike For Teachers: పంజాబ్ ప్రభుత్వం రాష్ట్ర ఉపాధ్యాయులకు శుభవార్త తెలిపింది. పంజాబ్ వేలాది మంది ఉపాధ్యాయులకు క్రమబద్ధీకరణ తర్వాత భారీ వేతన పెంపును ప్రకటించింది. ఇటీవల రెగ్యులరైజ్ చేసిన 12,700 మంది ఉపాధ్యాయుల వేతనాలను మూడు రెట్లు పెంచినట్లు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మంగళవారం తెలిపారు. ప్రస్తుతం ఉన్న 6,137 మంది విద్యావాలంటీర్లకు రూ.3,500 బదులు రూ.15,000 అందజేస్తామని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మంగళవారం ప్రకటించారు. ముందుగా కాంట్రాక్టు టీచర్లను నిర్ధారించాలని ప్రకటించారు. అదే సమయంలో విద్యా హామీ పథకంలో పనిచేస్తున్న వారి జీతంలో కూడా భారీ పెరుగుదల ఉంది.
Also Read: Rahul Gandhi: ఢిల్లీలో బైక్ మెకానిక్ గా మారిన రాహుల్.. చూసి ఆశ్చర్యపోతున్న జనాలు
Also Read
- WTC Points: పాకిస్థాన్ను క్లీన్స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
మరోవైపు ఇప్పటి వరకు 6000 రూపాయలు పొందే వారికి ఇప్పుడు 18000 రూపాయల జీతం ఇవ్వనున్నారు. విద్యా ప్రదాతలు గతంలో రూ.10,250 పొందేవారు, ఇప్పుడు వారికి 22 వేల రూపాయల జీతం వస్తుంది. దీంతో పాటు ఎంఏ, బీఈడీ చదివిన టీచర్లకు గతంలో రూ.11,000 జీతం వచ్చేది, ఇప్పుడు వారికి 23, 500 రూపాయల జీతం వస్తుంది. ఐఈవీ వాలంటీర్ల వేతనాన్ని రూ.5500 నుంచి రూ.15000కు పెంచామని.. రానున్న రోజుల్లో ఈ నోటిఫికేషన్ను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
Also Read: Monsoon Diet : వర్షాకాలంలో వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే వీటిని తప్పక తీసుకోవాలి..
వారి విద్యార్హతలు, సేవల్లోకి ప్రవేశించడానికి ప్రాథమిక షరతుల ఆధారంగా, వారి సేవలు 58 సంవత్సరాలు పూర్తయ్యే వరకు వారి వేతనాలు నిర్ణయించబడ్డాయి. ఉద్యోగాల కోసం ధర్నాలు చేసే ఉపాధ్యాయులు, ఇతర కార్మికులు ఇకపై ధర్నాలు చేయాల్సిన పని లేదన్నారు. వేసవి సెలవుల తర్వాత అందరికీ అపాయింట్మెంట్ ఇస్తామని సీఎం భగవంత్ మాన్ అన్నారు. రానున్న రోజుల్లో ఇతర శాఖల్లోనూ ఇటువంటి సవరణలు చేయనున్నారు. జాప్యం కావచ్చు కానీ మా ఉద్దేశంలో లోటు లేదన్నారు. గతంలో రాష్ట్రంలోని 14,000 మందికి పైగా కాంట్రాక్టు ఉపాధ్యాయుల సర్వీసుల క్రమబద్ధీకరణకు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆమోదం తెలిపారు.
ఉపాధ్యాయుల సమగ్రాభివృద్ధికి భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఇది. ఈ ఉపాధ్యాయులు విద్యా శాఖలో 10 సంవత్సరాలకు పైగా సేవలు అందించారని, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వారి సేవలను క్రమబద్ధీకరించిందని, అయితే మునుపటి ప్రభుత్వాలు ఈ సమస్యపై పెదవి విప్పలేదని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
WTC Points: పాకిస్థాన్ను క్లీన్స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
-
Zomato: ఫుడ్ లవర్స్కు జొమాటో షాక్.. ఇకపై ఇలా చేస్తే జేబు ఖాళీ!
-
Ponguleti Srinivas Reddy : రాజీనామా చేయాల్సింది నేనా.. కేసీఆర్నా? పొంగులేటి ఫైర్
-
Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!